రంజాన్ నెల సమీపిస్తున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో తన అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో పొన్నం �
Ponnam Prabhakar | ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో గల వేంకటేశ్వరస్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీదేవీ, భూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి, శ్రీలక్ష్మీనారాయణస్వామి కల్యాణం కమనీయంగా సా
జిల్లా కేంద్రంలోని మారెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి ఆలయంలో సప్తమ బ్రహ్మోత్మవాల్లో భాగంగా ఆదివారం శ్రీదేవీభూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణస్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన మీడి యా పాయింట్లో ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్, ఎమ్మెల్యే శ్రీహరి ముది�
‘ఔను, మేం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలను ఇప్పుడు చేపడుతున్నాం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాము గానీ, తమ సీఎం గానీ ఎక్కడా �
హుస్నాబాద్ ప్రాంతంలోని గిరిజన తండాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం పట్టణంలోని యేనెపై గల బంజారా భవన్లో గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవ�
అంబేద్కర్ అభయహస్తం (దళితబంధు) పథకానికి బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బడ్జెట్లో ఈ పథకాన్ని కనీసం ప్రస్తావించకపోవడం దారుణమని మ�
Minister Ponnam Prabhakar | హైదరాబాద్: అవును మేం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలను ఇప్పుడు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
పొన్నం లాగా నక జిత్తులతో తాను గెలువలేదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో సింహంలా గెలిచానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు.
పెంజర్ల అనంతపద్మనాభస్వామి ఆలయానికి త్వరలో బస్సు సౌకర్యం కల్పిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్రలో భాగంగా