అంబేద్కర్ అభయహస్తం (దళితబంధు) పథకానికి బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బడ్జెట్లో ఈ పథకాన్ని కనీసం ప్రస్తావించకపోవడం దారుణమని మ�
Minister Ponnam Prabhakar | హైదరాబాద్: అవును మేం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలను ఇప్పుడు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
పొన్నం లాగా నక జిత్తులతో తాను గెలువలేదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో సింహంలా గెలిచానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు.
పెంజర్ల అనంతపద్మనాభస్వామి ఆలయానికి త్వరలో బస్సు సౌకర్యం కల్పిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్రలో భాగంగా
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని, అలాగే ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు నివారించాలని టీఏటీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య ఆధ్వర్యంలో గురువారం రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతి
విశ్వనగరంగా గ్రేటర్ హైదరాబాద్ బ్రాండ్ పోనీయొద్దని అధికారులకు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బల్దియాతోపాటు పలు విభాగాల�
మైనంపల్లి హన్మంతరావు షో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మంత్రి కాదు... ఓ ఎమ్మెల్యే కాదు. ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే మాత్రమే.. ఆయనకు రోప్ పార్టీతో సిద్దిపేట పోలీసులు స్వాగతం పలికారు. సీఎం స్థాయి వాళ్లకు మాత్రమే రోప్ ప�
జీహెచ్ఎంసీలో డిప్యూటేషన్లపై నియంత్రణ కొరవడింది. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖలో కొందరు వైద్యాధికారుల వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి బల్దియా మెడికల్ వి
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులను తరలించేందుకు ఆరు వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ప్రకటించింది.
రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉదయ్పూర్లోని నారాయణ్ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో ఆదివారం కింగ్కోఠిలోని ఈడెన్ గార్డెన్లో ఉచితంగా స్క్రీని�
రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీకి రూ.375 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.