తానెవరిపై వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని, తాను చేసిన వ్యాఖ్యను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆపాదించుకొని కార్యకర్తలను రెచ్చగొట్టి హింసను ప్రేరేపిస్తున్నాడని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండ�
ఐదేండ్లు కరీంనగర్ ఎంపీగా ఉండి బండి సంజయ్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఎన్నికల్లో గెలవాలని ఇప్పుడు రాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్నాడని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
Siddipet | నన్ను అనవసరంగా గెలుకుతున్నారు. నేను శాంతియుతంగా ప్రజాహిత యాత్ర చేపడితే మీకేం వచ్చింది. ఎక్కడ నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు.
రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకే బీజేపీ ప్రజాహిత యాత్రలు చేపట్టిందని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మహ్మదాపూర్ రోడ్డుల�
తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే నంబర్వన్ సంస్థగా రూపుదిద్దుతామని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ను స్థానిక ప్రజాప్రతినిధులు, అధిక�
వనదేవతల జాతరలో భాగంగా గురువారం కోయ పూజారులు సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు.
వన దేవతల కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్లో సమక్క,సారలమ్మలకు నిలువెత్తు బంగారం ఇచ్చిన అనంతరం ఎల్లమ్మ చెరువు వద్ద జరుగుతు�
కరీంనగర్ మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన శోభాయాత్ర కనులపండువలా సాగింది. అలంకరించిన గరుడ వాహనంతో కూడిన రథంపై శ్రీవారి ఉత్సవ మూ ర్తులను ఉంచి మార్క్ఫ�
కరీంనగర్ జిల్లా గుజ్జులపల్లి శివారులోని మిడ్మానేరు ఆయకట్టు భూములకు నీళ్లు వచ్చాయి. రెండు రోజుల కిందట ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో ‘సాగునీళ్లివ్వకుండా సంపుతరా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి �
Ponnam Prabhakar | అగ్ని ప్రమాదంలో(Fire accident) సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) హామీ ఇచ్చారు.
జిల్లా అభివృద్ధి, సంక్షేమం మంత్రులకు పట్టదా..? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటుతున్నా కనీసం జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లాస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించలేదు. జిల్ల
జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి సప్తమవార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవ నిర్వహించారు. ఈ క్రమంలో గోవింద నామస్మరణ మధ్య ఆలయం మార్మోగింది.
సమాజాన్ని ప్రభావితం చేసేది రచయితలేనని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈతరం సెల్ఫోన్లు, యూ ట్యూబ్లలో మునిగితేలుతున్నదని, వాటి నుంచి బయటపడాలంటే పుస్తక పఠనమే అందుకు సరైన మార్గమ�