కరీంనగర్ మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన శోభాయాత్ర కనులపండువలా సాగింది. అలంకరించిన గరుడ వాహనంతో కూడిన రథంపై శ్రీవారి ఉత్సవ మూ ర్తులను ఉంచి మార్క్ఫ�
కరీంనగర్ జిల్లా గుజ్జులపల్లి శివారులోని మిడ్మానేరు ఆయకట్టు భూములకు నీళ్లు వచ్చాయి. రెండు రోజుల కిందట ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో ‘సాగునీళ్లివ్వకుండా సంపుతరా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి �
Ponnam Prabhakar | అగ్ని ప్రమాదంలో(Fire accident) సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) హామీ ఇచ్చారు.
జిల్లా అభివృద్ధి, సంక్షేమం మంత్రులకు పట్టదా..? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటుతున్నా కనీసం జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లాస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించలేదు. జిల్ల
జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి సప్తమవార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవ నిర్వహించారు. ఈ క్రమంలో గోవింద నామస్మరణ మధ్య ఆలయం మార్మోగింది.
సమాజాన్ని ప్రభావితం చేసేది రచయితలేనని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈతరం సెల్ఫోన్లు, యూ ట్యూబ్లలో మునిగితేలుతున్నదని, వాటి నుంచి బయటపడాలంటే పుస్తక పఠనమే అందుకు సరైన మార్గమ�
రంజాన్ నెల సమీపిస్తున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో తన అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో పొన్నం �
Ponnam Prabhakar | ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో గల వేంకటేశ్వరస్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీదేవీ, భూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి, శ్రీలక్ష్మీనారాయణస్వామి కల్యాణం కమనీయంగా సా
జిల్లా కేంద్రంలోని మారెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి ఆలయంలో సప్తమ బ్రహ్మోత్మవాల్లో భాగంగా ఆదివారం శ్రీదేవీభూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణస్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన మీడి యా పాయింట్లో ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్, ఎమ్మెల్యే శ్రీహరి ముది�
‘ఔను, మేం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలను ఇప్పుడు చేపడుతున్నాం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాము గానీ, తమ సీఎం గానీ ఎక్కడా �
హుస్నాబాద్ ప్రాంతంలోని గిరిజన తండాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం పట్టణంలోని యేనెపై గల బంజారా భవన్లో గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవ�