ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రూ.2 కోట్లతో చేపట్టే బస్టాండ్ ఆధునీకరణ పనులకు శుక్రవార�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో వచ్చే వేసవి, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్�
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత, హస్తకళ ప్రదర్శనను బుధవారం గవర్నర్ తమిళిసై సౌదరరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పక్కన పెట్టేశారా..? ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పుకొనే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి వంద రోజులు కూడా కాకముందే ‘వ్యక్తిస్వామ్యం’గా మారిందా..? ప్రజలకు ప్రజాప్రతినిధులకు ‘�
విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆయన ముషీరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 57 లక్షలతో అభివృద్ధి పనులు, అలాగే సొసైటీ ఫర్ రూరల్�
Ponnam Prabhakar | మాతా, శిశు సంరక్షణ కోసం పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాలను(Anganwadi centers) బలోపేతం చేస్తామని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar) అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహిళలకు ఉచిత ప్రయాణం’ అమలు తీరుతెన్నులు తెలుసుకునేందుకు ఆర్టీసీ బస్సెక్కిన రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్కు ప్రయాణికులు సమస్యలతో స్వాగతం పలికారు. కండక్టర్ సైతం ఉచ
పదేండ్ల పాలనలో మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి చేసింది ఏమి లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆదివారం ఫరూఖ్నగర్ మండలం రాయికల్ సమీపంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేక�
హైదరాబాద్ అమీర్పేటలో గృహజ్యోతి పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రారంభించారు. మీటర్ రీడింగ్ తీసి జీరో బిల్లులను మహిళలకు అందించారు.
నవజాత శిశువు నుంచి ఐదేండ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు నేడు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో పోలియో చుక్కలకు దూరమై
నల్లగొండలో నేను రాజీనామా చేస్తా.. కేటీఆర్ సిరిసిల్లలో రాజీనామా చేయాలి.. ఆ తరాత ఇద్దరం సిరిసిల్లలో పోటీ చేద్దామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్ చేశారు. ఒకవేళ నేను సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాల �
హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి రిజర్వాయర్ పనులకు నిధులు కేటాయించాలని, హుస్నాబాద్-కొత్తపల్లి రహదారి పనులు పూర్తి చేయాలని కోరుతూ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు �