Ponnam Prabhakar | మాతా, శిశు సంరక్షణ కోసం పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాలను(Anganwadi centers) బలోపేతం చేస్తామని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar) అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహిళలకు ఉచిత ప్రయాణం’ అమలు తీరుతెన్నులు తెలుసుకునేందుకు ఆర్టీసీ బస్సెక్కిన రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్కు ప్రయాణికులు సమస్యలతో స్వాగతం పలికారు. కండక్టర్ సైతం ఉచ
పదేండ్ల పాలనలో మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి చేసింది ఏమి లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆదివారం ఫరూఖ్నగర్ మండలం రాయికల్ సమీపంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేక�
హైదరాబాద్ అమీర్పేటలో గృహజ్యోతి పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రారంభించారు. మీటర్ రీడింగ్ తీసి జీరో బిల్లులను మహిళలకు అందించారు.
నవజాత శిశువు నుంచి ఐదేండ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు నేడు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో పోలియో చుక్కలకు దూరమై
నల్లగొండలో నేను రాజీనామా చేస్తా.. కేటీఆర్ సిరిసిల్లలో రాజీనామా చేయాలి.. ఆ తరాత ఇద్దరం సిరిసిల్లలో పోటీ చేద్దామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్ చేశారు. ఒకవేళ నేను సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాల �
హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి రిజర్వాయర్ పనులకు నిధులు కేటాయించాలని, హుస్నాబాద్-కొత్తపల్లి రహదారి పనులు పూర్తి చేయాలని కోరుతూ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు �
Minister Ponnam | సికింద్రాబాద్ను (లష్కర్) జిల్లాగా( Lashkar district) ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ను(Minister Ponnam Prabhakar ) జిల్లా సాధన సమితి అధ్య�
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సం జయ్ ఓ వెధవ అని రవాణా శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రాముడి పేరు చెప్పి ఓట్ల వ్యాపారం చేసుకుంటున్నది బండి సంజయ్ అని దుయ్యబట్టారు. రాముడి గు రించి త�
Cong Vs BJP | బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహితయాత్ర మంగళవారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మంత్రి పొన్నం ప్రభాకర్పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యాలు చేశారంటూ సిద్ది�
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నాలుక, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. నియోజకవర్గం అభివృద్ధిపై తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బండి సంజయ్.. త�
రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర చేపట్టారు. ఇప్పటికే మొదటి విడుత పూర్తి చేసి, సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అసెంబ్లీ నియో