హుస్నాబాద్లో రన్నర్స్ అసోసియేషన్, పోలీసుశాఖ ఆధ్వర్యంలో హాఫ్ మారథాన్ (21కి.మీ.ల పరుగు పందెం, నాలుగో ఎడిషన్) ఆదివారం అట్ట్టహాసంగా నిర్వహించారు. హాఫ్ మారథాన్తో పాటు 10కే రన్, 5కే రన్ను రాష్ట్ర రవాణా, బ�
ఉచిత వైద్య శిబిరాల నిర్వహణతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలకు మేలు జరుగుతుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని సర్ సీవీ రామన్
గౌడ కులస్తుల సహకారంతోనే తాను ఈ స్థాయికి వచ్చానని, తన వంతు సహకారం అందించి అండగా ఉంటానని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వీ కన్వెన్షన్ల�
హైదరాబాద్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బైరామల్గూడ లెవల్-2 ఫ్లైఓవర్, ఉప్పల్ నల్ల చెరువు వద్ద, పెద్ద చెరువు వద్ద నిర్మించి�
సింగరేణి సంస్థలో ఉద్యోగ నియామకాలకు విడుదలైన నోటిఫికేషన్లో హుస్నాబాద్ ప్రాంత నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని నిరుద్యోగులు ఎం నరేశ్, జే తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు.
TSRTC | కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48గంటల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని.. దాన్ని అమలు చేయడంలో ఆర్టీసీ బాధ్యతను నెరవేరుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇప్పటి వరకు పథకంలో భాగం�
జిల్లా వ్యాప్తంగా ప్రజలు మహా శివరాత్రి వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా శైవాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. కాగా, కరీంనగర్లోని పాత బజార్ శ్రీ గౌరీశంకరాలయంలో ఆలయ ప్రధాన అర
ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రూ.2 కోట్లతో చేపట్టే బస్టాండ్ ఆధునీకరణ పనులకు శుక్రవార�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో వచ్చే వేసవి, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్�
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత, హస్తకళ ప్రదర్శనను బుధవారం గవర్నర్ తమిళిసై సౌదరరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పక్కన పెట్టేశారా..? ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పుకొనే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి వంద రోజులు కూడా కాకముందే ‘వ్యక్తిస్వామ్యం’గా మారిందా..? ప్రజలకు ప్రజాప్రతినిధులకు ‘�
విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆయన ముషీరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 57 లక్షలతో అభివృద్ధి పనులు, అలాగే సొసైటీ ఫర్ రూరల్�