రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి స్టోన్ క్రషర్లు మూతపడడంతో కంకర కష్టాలు మొదలయ్యాయి. కన్స్ట్రక్షన్ మెటీరియల్కు కొరత ఏర్పడి నిర్మాణరం గం స్తంభించిపోయింది.
కుమ్మరి కుటుంబంలో జన్మించి సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన కవయిత్రి మొల్లమాంబ మహిళా లోకానికి ఆదర్శం అని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్ట్పై ప్రత్యేక దృష్టి సారించామని, గత ప్రభుత్వంలోని ఆగిన పనులు పూర్తిచేసి మెట్ట ప్రాంతానికి సాగునీరందిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
వాహనాల రిజిస్ట్రేషన్ను శుక్రవారం నుంచి టీజీతో చేయనున్న ట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువా రం హనుమకొండ కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష మేరకే టీజీగా మా ర్చుతున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జీవో 317, జీవో 46పై నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ గురువారం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యింది. మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో కూడిన స
రాష్ట్రంలో కొత్త వాహనాల నంబర్లు ఇకపై టీజీతో మొదలుకానున్నాయి. ఇప్పటివరకు కొనసాగిన టీఎస్ సిరీస్కు రాష్ట్ర రవాణాశాఖ స్వస్తి పలికింది. శుక్రవారం టీజీ నంబర్ ప్లేట్ను విడుదల చేయనున్నది. ఈ అంశంపై కేంద్రా�
Minister Ponnam | న్నికలకు ముందు రాజకీయాలు.. ఎన్నికల తరువాత రాజకీయాలు లేవని అభివృద్ధి పనులు చేపడుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam )అన్నారు.
ఉపముఖ్యమంత్రిగా తాను రాష్ర్టాన్ని శాసిస్తున్నానని, ఆర్థిక, విద్యుత్తు, ప్రణాళిక వంటి మూడు శాఖలను నిర్వహిస్తున్నానని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో అనేక రకాలైన ప్రణాళికల రూపకల్పనలో, విధానప
కాంగ్రెస్ పాలనలో కరువు తాండవం చేస్తోంది. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏ రైతును కదిలించినా క‘న్నీళ’్ల ముచ్చటనే చెప్పుతున్నారు. అడుగంటిన భూగర్భ జలాలు, వచ్చిపోయే దొంగ కరెంటు, ఎండుతున్న పంట చ�
మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ కళకళలాడుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. 100 శాతం ఆక్యుపెన్సితో ముందుకు వెళ్తున్నదని చెప్పారు. త్వరలోనే నష్టాల నుంచి బయటపడతామని, పాత బకాయిలు కూడా తీర్చుకుంటా
అడుగంటిన భూగర్భజలాలు. రాత్రీపగలు తేడా లేకుండా వచ్చిపోయే దొంగ కరెంటు... కాలిపోతున్న మోట ర్లు... ఎండుతున్న పంట చేన్లు... సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల వ్యాప్తంగా కరువు పరిస్థితులు దాపురించడంతో రైతులు ఇబ్బ�