నా కొడకల్లారా.. నక్రాలు చేయకుర్రి.. ముడ్డి బొక్క పగలగొడుతా’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మరో ఆడియో లీకైంది. ఈసారి సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి సంబంధించి అడిగిన తిరుపతిగౌడ్ అనే వ్యక్తిపై మంత
మంత్రి పొన్నం ప్రభాకర్ పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన ఆర్డీవో, తహసీల్దార్కు కాన్ఫరెన్స్ కాల
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని బీసీ రాజ్యాధికార సమితి డిమాండ్ చేసింది. అలాగే ప్రజా ఉద్యమ సంఘాలు, సివిల్ సొసైటీ నాయకులను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.
మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. రెండు నెలల క్రితం ఓ అధికారితో మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన ఫోన్ సంభాషణ వాయిస్ రికార్డు లీక్ కావడం కలకలం సృష్టించింది. మంత్రి చేసిన వ్యాఖ్య
తన ఫోన్ కాల్ను రిక్డార్ చేసి లీక్ చేశారన్న ఆరోపణలతో గత ఆర్డీవోపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేశారు. ‘గత ప్రభుత్వంలో హుజూరాబాద్ ఎమ్�
రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి స్టోన్ క్రషర్లు మూతపడడంతో కంకర కష్టాలు మొదలయ్యాయి. కన్స్ట్రక్షన్ మెటీరియల్కు కొరత ఏర్పడి నిర్మాణరం గం స్తంభించిపోయింది.
కుమ్మరి కుటుంబంలో జన్మించి సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన కవయిత్రి మొల్లమాంబ మహిళా లోకానికి ఆదర్శం అని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్ట్పై ప్రత్యేక దృష్టి సారించామని, గత ప్రభుత్వంలోని ఆగిన పనులు పూర్తిచేసి మెట్ట ప్రాంతానికి సాగునీరందిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
వాహనాల రిజిస్ట్రేషన్ను శుక్రవారం నుంచి టీజీతో చేయనున్న ట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువా రం హనుమకొండ కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష మేరకే టీజీగా మా ర్చుతున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జీవో 317, జీవో 46పై నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ గురువారం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యింది. మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో కూడిన స
రాష్ట్రంలో కొత్త వాహనాల నంబర్లు ఇకపై టీజీతో మొదలుకానున్నాయి. ఇప్పటివరకు కొనసాగిన టీఎస్ సిరీస్కు రాష్ట్ర రవాణాశాఖ స్వస్తి పలికింది. శుక్రవారం టీజీ నంబర్ ప్లేట్ను విడుదల చేయనున్నది. ఈ అంశంపై కేంద్రా�