కాంగ్రెస్ పార్టీపై బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని, ఎన్ని అబద్ధాలు చెప్పినా వినే స్థితిలో ప్రజలు లేరని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కోహెడలో కరీంనగర్ పార్లమె�
రవాణా శాఖ మంత్రి ఇలాకా హుస్నాబాద్లో బస్సు సర్వీసులు రద్దు చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్ అన్నారు. శుక్రవారం ఆయన హుస్నాబాద్లో విలేకరులతో మాట్లాడా�
Ponnam Prabhakar | పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections) భాగంగా మొదటి దశ ఓటింగ్ ముగిసిన తర్వాత ప్రధాని మోదీ(PM Modi) వెన్నులో వణుకు పుడుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar )అన్నారు.
ముందే చెప్పాలి కదా’ సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా పాపులరైన డైలాగ్ ఇది. సినీ నటి సమంత ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలివీ. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా అచ్చం ఇదే డైలాగే చెప్తున్నారట.
కాంగ్రెస్ నేతలు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, ఇందుకు హుస్నాబాద్లో పిచ్చాసుపత్రిని ఏర్పాటు చేయించాలని ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు తాజా, మాజీ సర్పంచ్లు కరీంనగర్ లోక్సభ బీజేపీ అభ్యర
‘ప్రధాని మోదీ ఓ మానవ మృగం, రాహుల్గాంధీ మానవతావాది.. రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తున్నది.. తెలంగాణ అంటే భగ్గునమండే మోదీకి ఇక్కడ ఓట్లు అడిగే హక్కు లేదు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్య లు చేశా�
కాంగ్రెస్ సమావేశంలో కయ్యం మొదలైంది. గురువారం కరీంనగర్ జిల్లా అల్గునూరులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో అం తర్గత విభేదాలు మంత్రి పొన్నం ప్రభాకర్ ముందే బహిర్గతమయ్యాయి.
కాంగ్రెస్లో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. రాష్ట్ర నాయకుల ఎదుటే బహిర్గతమవుతున్నాయి. గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశాల వేదికగా బట్టబయలయ్యాయి. ఎల్వోసీ గురించి ప్రశ్నించిన కార్యకర్తపై�
Ponnam Prabhakar | తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ(BJP) ఏం చేసిందో చెప్పాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.
తాటి, ఈత వనాలు దగ్ధం కావడంతో నష్టపోయిన కల్లుగీత కార్మికులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులో
వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీభవన్ వద్ద దీక్ష చేయాలని బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజ
Ponnam Prabhakar | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును(Telangana formation) ప్రధాని మోదీ (PM Modi) అవ మానించారని (Insulting) బీసీ సంక్షే౦మ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడిగే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు.
శ్రీక్రోధి నామ సంవత్సరంలో ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర రవా ణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.