సాంచా సప్పుళ్లతో సిరులు పొంగిన నేల.. ఇప్పుడు ఉరితాడు ముందు ఊగిసలాడుతున్నది. బంగారు వర్ణాల చీరలతో మెరిసిన మరమగ్గాలు.. ఇప్పుడు తుక్కు కింద తూకమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో జ�
గురుకులాల వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య కుటుంబ సంబంధాలు, ప్రేమానుబంధాలు దెబ్బతింటున్నాయని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు.
తెలంగాణలో కొత్త జోన్లు, మల్టీజోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటుకు ఉద్దేశించిన జీవో-317పై ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఆయా సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటైన క్యాబినెట్ సబ్�
హైదరాబాద్ నగర ప్రజలకు వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బల్దియా ఉన్నతాధికారులకు సూచించారు.
జిల్లాల్లో వాహనాల తనిఖీ టార్గెట్లను పూర్తి చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సచివాలయం లో మంగళవారం రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి మాట్లాడారు.
మృగశిర కార్తెను పురస్కరించుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిని కుటుంబం అందించే చేప ప్రసాదం కోసం శనివారం జనం పోటెత్తారు. నగరం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి ఆస్తమావ్యాధిగ్�
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు.
‘నేను కరీంనగర్లోనే పుట్టా.. గెలిచినా, ఓడినా ప్రజాక్షేత్రంలోనే ఉంటా. తుది శ్వాస వరకూ కరీంనగర్ ప్రజలకు సేవ చేస్తా’ అని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు.
హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ దుర్గంధంతో నిండిపోయింది. ఇటీవల కురిసిన వర్షానికి చుట్టుపక్కల డ్రైనేజీల నుంచి వచ్చిన వర్షపునీరు చేరి చెరువును తలపించిన బస్టాండ్ ఆవరణలో ఇంకా నీళ్లు అలాగే నిల్వ ఉండటంతో దు�
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం ఏర్పడి పదేళ్లవుతున్న నేపథ్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దిన వేడుకలు జరుపుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులు తెలిపారు.
అందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పర్యావరణానికి మేలు చేసేందుకు మానవ మల వ్యర్థాలతో ఎరువు తయారీ కేంద్రానికి కేసీఆర్ ప్రభుత్వం హుస్నాబాద్లో శ్రీకారం చుట్టింది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు అ�
రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో ఆదుకునేవారు కరువయ్యారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు ఆవేదన చెందారు.