కరీంనగర్ నగరపాలక సంస్థలో అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం డీసీసీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ క�
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్లో ఆదివారం జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్ అవమానానికి గురయ్యారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రవాణా, బీస�
బీఆర్ అంబేద్కర్ సాక్షిగా దళిత ప్రజాప్రతినిధికి పరాభవం ఎదురైంది. నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వేదికపై మాట్లాడుతున్న హనుమకొండ జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్�
మంత్రి పొన్నం ప్రభాకర్ యాష్(బూడిద)ను అక్రమంగా తరలిస్తూ కుంభకోణానికి పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, రాష్ట్ర నేత �
నగరపాలక సంస్థ అవినీతిమయమైందని పదేపదే ఆరోపించడం కాదని, బాధ్యులపై చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్సింగ్ డిమాండ్ చేశారు. దమ్ముంటే విచార�
రాష్ట్ర వ్యాప్తంగా 11.77లక్షల మంది పిల్లలకు నట్టల మందు పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమాజిగూడలోని రాజ్భవన్ హైస్కూల్లో గురువారం
‘కరీంనగర్ జిల్లాకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి, నగరపాలక సంస్థకు సంబంధించి ఎలాంటి అధికారం లేని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్పొరేషన్పై సమీక్షించడం విడ్డూరం. అసలు జిల్లా ఇన్చార్జి మంత్రి ఎవరు? ఉత్తమ్కు�
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మొదటిసారి మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల �
తప్పు చేసిన వారు తప్పించుకోలేరని, కరీంనగర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
అమాత్యులారా నేను హుస్నాబాద్ నియోజకవర్గాన్ని... మెట్ట ప్రాంతమైన నన్ను ఉమ్మడి రాష్ట్రంలో వెలివేసినట్లు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్లక్ష్యానికి గురయ్యాను. తాగు, సాగునీటి కోసం తండ్లాడాను.. పశువుల
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో బక్రీద్ పండుగను ముస్లింలు సోమవారం భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. పట్టణంలోని ఈద్గాలో పట్టణం నుంచే కాకుండా వివిధ గ్రామాల నుంచి వచ్చిన మ�
శనివారం జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల జాతర సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్కుమార్ యాదవ్�
హుస్నాబాద్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మిగులు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు, బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించి �