పంట సాగుకు చేసే ముందే రైతుభరోసా కింద పంట పెట్టుబడి సాయం అందించాలని సిద్దిపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ తెలిపారు.
ఫ్లైయాష్ రవాణా స్కామ్లో తన నిజాయితీని నిరూపించుకొనే విషయంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎందుకు పారిపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నిలదీశారు.
గోల్కొండ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. బుధవారం గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో నెల రోజుల పాటు జరిగే బోనాలను పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత�
Minister Konda Surekha | తెలంగాణ ఆషాఢ మాసం బోనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్రెడ్డి 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించారని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు.
యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం జాబ్మేళాలు నిర్వహిస్తున్నదని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్లోని తిరుమల గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర యువజన సర�
Job Mela | త్వరలో మండలాల వారీగా జాబ్మేళాలను ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హుస్నాబాద్లో(Husnabad) నిర్వహిస్తున్న జాబ్
కరీంనగర్ నగరపాలక సంస్థలో అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం డీసీసీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ క�
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్లో ఆదివారం జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్ అవమానానికి గురయ్యారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రవాణా, బీస�
బీఆర్ అంబేద్కర్ సాక్షిగా దళిత ప్రజాప్రతినిధికి పరాభవం ఎదురైంది. నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వేదికపై మాట్లాడుతున్న హనుమకొండ జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్�
మంత్రి పొన్నం ప్రభాకర్ యాష్(బూడిద)ను అక్రమంగా తరలిస్తూ కుంభకోణానికి పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, రాష్ట్ర నేత �
నగరపాలక సంస్థ అవినీతిమయమైందని పదేపదే ఆరోపించడం కాదని, బాధ్యులపై చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్సింగ్ డిమాండ్ చేశారు. దమ్ముంటే విచార�