హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని బీఆర్ఎస్ నేత షేక్ అబ్దుల్లా సోహైల్ అన్నారు. నగరంలో ఇప్పటి వరకు 30 హత్యలు జరిగాయని, రౌడీ షీటర్ల ఆగడాలు పెరిగాయని, పోలీసులు ఎలాంటి విచారణ చేయడం లేదని ఆరోపిం
భారత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు ఆశయాలను ప్రతి ఒక్క రూ కొనసాగించాలని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పీవీ స్వ�
భారత ప్రధానమంత్రిగా పీవీ నర్సింహారావు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన స్ఫూర్తితో నేటి రాజకీయ నాయకులు ముందుకు పోతే దేశం ఎంతో బాగుపడుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొ న్నం ప్రభాకర్�
గ్రామ పంచాయతీల్లో సఫాయి కార్మికులకు ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు.
బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో జూలై 5 వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బోనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా �
పంట సాగుకు చేసే ముందే రైతుభరోసా కింద పంట పెట్టుబడి సాయం అందించాలని సిద్దిపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ తెలిపారు.
ఫ్లైయాష్ రవాణా స్కామ్లో తన నిజాయితీని నిరూపించుకొనే విషయంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎందుకు పారిపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నిలదీశారు.
గోల్కొండ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. బుధవారం గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో నెల రోజుల పాటు జరిగే బోనాలను పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత�
Minister Konda Surekha | తెలంగాణ ఆషాఢ మాసం బోనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్రెడ్డి 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించారని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు.
యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం జాబ్మేళాలు నిర్వహిస్తున్నదని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్లోని తిరుమల గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర యువజన సర�
Job Mela | త్వరలో మండలాల వారీగా జాబ్మేళాలను ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హుస్నాబాద్లో(Husnabad) నిర్వహిస్తున్న జాబ్