ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ నెలాఖరు వరకు నియోజకవర్గంలో అర్హులైన 4 వేల మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నా�
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో రైతులు లేకుండా రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. సభకు హాజరైన ముగ్గురు మంత్రులకు అన్నదాతలు గైర్హాజరై గట్టిగా షాక్ ఇచ్చారు. దసరా పండుగ రోజున కుటుంబంతో సంతోషంగా గడుపుదామను
గ్రామాల్లో రాజకీయ నాయకులు ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఉండి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారథిగా ఉంటూ రాజకీయాలకు అత�
ఎన్నికలకు ముందు పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని సత్యనారాయణపురం టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో కల్యాణలక్
ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టంలో మార్పులు చేసి దేశానికి రోల్మోడల్గా ఉండేలా నూతన చట్టాన్ని తీసుకువస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇల్లెందులోని ముకుందాపురం నుంచి కట్టుగూడెం వరకు రూ.
అమృత్ పథకంలో సీఎం రేవంత్రెడ్డి అవినీతికి పాల్పడినట్టు కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మా ట్లాడుతూ అమృత్ పథకం కింద రూ. 8,888 కోట్ల అ�
‘భారీ వర్షాలతో ఆకేరులో వచ్చిన వరద ప్రవాహానికి ఇళ్లు మునిగి, పంటలు కొట్టుకపోయి సర్వం కోల్పోయామయ్యా.. ఎలా బతకాలో అర్థం కావడం లేదు.. మమ్ములను మీరే కాపాడాలె సారూ..’ అంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డిని వరద బాధితు�
మండలంలోని నాయకన్గూడెం గ్రామానికి చెందిన యాకూబ్, సైదాబీ దంపతులు వరదల్లో మృతిచెందిన విషయం విదితమే. వారి కుటుంబసభ్యులకు బుధవారం ఖమ్మంజిల్లా కూసుమంచి మండల కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జి�
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులకు బాధితుల నుంచి నిరసన సెగ తగలింది. బాధితులు అడుగడుగునా అడ్డుకోవడంతో ఏం చేయాలో పాలుపోని మంత్రులు, నేతలు బిక్కముఖం వేశారు. బాధ�
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతున్నదని, కుల వృత్తులను ప్రోత్సహించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి, పాలేరు �
తెల్లరేషన్కార్డు లబ్ధిదారులకు వచ్చే జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రారంభిస్తామని రాష్ట్ర సాగునీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగుల�