బలమైన విద్యావ్యవస్థతోనే యువతకు ఉజ్వల భవిష్యత్, సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దశగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో గిరిజన యూనివర్సిటీ, కరీంనగర్ తరహాలో గ్రంథాలయం, కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి
వన మహోత్సవంలో మొక్కలు నాటడమే కాదు నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించే బాధ్యతను ప్రతిఒక్కరూ తీసుకోవాలని రాష్ట్ర అటవీశాఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రెవెన్యూ, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్ర�
సీతారామ ప్రాజెక్టును మరో ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గోదావరి జలాల నిల్వకు ఎక్కడా రిజర్వాయర్ లేని కారణంగా 10 నుంచి 12 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల ఒక పెద్ద రిజర్వ
ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో పంటల సాగు కోసం గోదావరి జలాలను అందించే సీతారామ ప్రాజెక్టు కాలువల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరుమల�
వరదలు ఏజెన్సీకి కొత్త కాదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గుర్తు చేశారు. కానీ.. పక్కా కార్యాచరణతో వరదలను ఎదుర్కోవడం సులువేనని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగమంతా కలిసి పటిష్ట ప్రణాళికతో ముంద
జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.124.48 కోట్ల సంయుక్త నిధులతో తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్ర
అర్హులందరికీ పింఛన్లు, రేషన్కార్డులు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అదే సమయంలో అనర్హులు పొందుతున్న పింఛన్లను రద్దు చేస్తామని, రేషన్ కార్డులను తొలగిస్తామని స్ప�
అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని, రేషన్కార్డులు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కానీ అదే సమయంలో అనర్హులు పొందుతున్న పింఛన్లను రద్దు చేస్తామని, ర�
రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఆగస్టు 15 నాటికి ఏన్కూరు లింక్ కెనాల్ను పూర్తి చేసి 1.20 లక్షల ఎకరాలకు గోదావరి నుంచి సాగునీటిని అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో 1, 2, 3 ప్యాకేజీల పనులను త్వ�
‘సీతారామ ప్రాజెక్టు కాలువల నిర్మాణాల్లో సాగు భూములు కోల్పోయిన తమకు పరిహారం ఇస్తారా? లేదా?’ అంటూ నిర్వాసితులు ప్రశ్నించారు. ఈ మేరకు ప్రాజెక్టు పనుల పరిశీలన కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మం�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అవకాశం కల్పించిన ప్రజల కలలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు అందేలా చూస్తామని రాష్ట్ర ర�
రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృత
పాలేరు నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.