పేదలందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే తనకు ఈ అవకాశం లభించిందని అన్నారు. అందుకే ఎన్నికల కోడ�
పాలేరు నియోజకవర్గ ప్రజలను జన్మజన్మలా గుర్తుపెట్టుకుంటానని, వారి రుణం తప్పకుండా తీర్చుకుంటానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ‘మీ చెంతకే మీ మంత్రి పొంగులేటి’ అనే నినాదం�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల రెండు రోజులపాటు ఉమ్మడి ఖమ్మంలో చేసిన బస్సుయాత్ర ఇక్కడి రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున సుమారు 1.60 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సా�
ప్రపంచ కార్మికులారా ఏకం కండి.. శ్రమ దోపిడీ విముక్తికై పోరాడండి’..అంటూ కార్మిక సంఘాల నేతలు నినదించారు. ‘కార్మిక హక్కుల సాధన కోసం ఉద్యమించండి’ అంటూ పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా వ
పాలేరు నియోజకవర్గం మీదుగా వెళ్తున్న రైల్వే లైన్ మార్పు కోసం కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడుతానని, రైతుల ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి, పాలే�
హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు బుధవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీజ�
రాష్ట్రంలోని ప్రతి పేదింటి ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నాయకన్గూడెం, గట్టుసింగారం, చేగొమ్మ, చౌటపల్లి
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్లో బయల్దేరి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సారపాకలోని హెలిప్యాడ్లో లాండ్ కానున్నారు.
ఎంతో చరిత్ర కలిగిన బౌద్ధ స్థూపం ప్రాధాన్యతను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని, అధికారులు నిబద్ధతతో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అయితే ఇంకా అర్హులెవరికైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోతే వారు మళ్లీ దరఖాస్�
మహా జాతరకు వచ్చే వీఐపీలు తమ వాహనాలను ములుగులో పార్కింగ్ చేసి ఆర్టీసీ బస్సులో మేడారానికి చేరుకోవాలని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షే
భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో జాతరలో విధులు నిర్వర్తించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
Minister Ponguleti | రాష్ట్రంలోని గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.