ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేయడమే మా లక్ష్యమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆదివారం పాల్వంచలో సుగుణగార్డెన్స్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఏర్పాటు చేసిన �
‘ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీములను వంద రోజుల్లో అమలు చేస్తాం.. సంపదను సృష్టించి సబ్బండ వర్గాలకు పంచి, వారు ఆత్మగౌరవంతో బతికేలా పథకాలు అమలు చేస్తాం.. తమ పార్టీ విజయాన్ని రాష్ట్ర ప్రజలకు అంకి
మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మార్కెటింగ్, చేనేత జౌళి పరిశ్రమలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, సమాచార పౌర సంబం