పాలేరు రిజర్వాయర్ ప్రాంతంలో పర్యాటక ప్రదేశాలకు రూ.5 కోట్లు, నేలకొండపల్లిలోని బౌద్ధ స్థూపం ఆధునీకరణకు రూ 2.5 కోట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో మంజూరు అయ్యాయని పర్యాటక శాఖ ఎస్ఈ సరిత, మంత్రి క�
ప్రజల సౌకర్యం కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును అల్వాల్కు మార్చాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలోని మంత్రి కార్యాలయంలో బేగంపేట వల్లభ్నగర్లోని సబ్ రిజిస్ట్రార్ కార్
ఇంధన సామర్థ్యం, పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల నేపథ్యంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎ�
గ్రామ స్థాయిలో మళ్లీ వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. గతంలో వివిధ శాఖల్లోకి సర్దుబాటైన వీఆర్వోలు, వీఆర్ఏల్లో ఎంపికచేసిన వారిని మళ్లీ 10,954 ర�
ఈడీ దాడుల నుంచి విముక్తి కోసం బీజేపీ ముందు మోకరిల్లిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురిం చి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సత�
తాము అధికారంలోకి రాగానే నిర్వాసితులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామంటూ అప్పుడు మాజీ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ.. ఆయన మంత్రి అయ్యాక కూడా నీటిమూటగానే మిగిలిపోయింది. గనుల విస్తరణ కోసం ఓ
ఉద్యోగులు సహకరిస్తేనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం నగరం గొల్లగూడెం రోడ్డులోని చెరుకూరి వారి మామిడితోటలో తెలంగాణ ఉద్�
Telangana | దీపావళికి ముందే పేలుతాయన్న పొలిటికల్ బాంబులు కనీసం తుస్సుమని కూడా అనలేదు! దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేలుస్తామన్న పొలిటికల్ బాంబ్ తుపాకీ రాముని తూటా వంటిదేనని సోషల్ మీడియాలో జో�
పత్తి, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, తేమ పేరుతో పత్తి, తరుగు పేరుతో ధాన్యం కొనుగోళ్లలో మోసాలు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు క్రిమినల్ కేసులు పెడతామ�
CM Revanth Reddy | పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించి, ఏడాది పాలనా సంబురాలు ఏ ఆటంకం లేకుండా సజావుగా నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న వనరుల వినియోగం మీద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంతనాలు జరిపినట్టు అత్యం
‘మేం అధికారంలోకి వస్తే మీపై ఉన్న ఆదాయపు పన్ను భారం రద్దుకు కృషి చేస్తాం..లేదంటే మేమే భరిస్తాం.’ అంటూ సింగరేణి కార్మికులను కాంగ్రెస్ మభ్యపెట్టింది. ఓడ దాటాక బోడ మల్లన్న అన్నట్లు ఇచ్చిన హామీని తుంగలో తొక్�
Telangana | రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు దీపావళి కానుకగా ఒక్క డీఏ ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. నవంబర్ మొదటివారంలో సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే ప్రారంభించి, నెలాఖరులోగా పూర్తి �