ఢిల్లీ పెద్దలు, పరాయి రాష్ట్ర గద్దల చేతిలో పావులుగా మారిన రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్ని పొర్లుదండాలు పెట్టినా, మళ్లీ తెలంగాణదే ఘన విజయమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా
సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీలో చేరిన వైఎస్సార్టీపీ మాజీ నేత పచ్చిపాల వేణుయాదవ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొ�
Minister KTR | జనంలో ఉండే ఎమ్మెల్యే కావాల్నా.. జైలుకు పోయే దొంగ కావాల్నా అని కొడంగల్ ప్రజలను మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు. మీకు ఏం కావాలి? ఎవరు కావాలి? అనేది డిసైడ్ చేసుకోవాలని కొడంగ
Minister KTR | కొడంగల్లో ఈసారి నరేందర్రెడ్డిని గెలిపించిన తర్వాత.. అవసరమైతే కేసీఆర్ కాళ్లు పట్టుకుని ఎమ్మెల్యేగారికి ప్రమోషన్ ఇప్పిచ్చే బాధ్యత తనది అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అప్పుడు కొడంగల్ ప్రజ�
Minister KTR | నాకు రాజకీయ భిక్షని ప్రసాదించిన నియోజకవర్గం సిరిసిల్ల(Siricilla district). సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచి సిరిసిల్ల అభివృద్ధి చేసాను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR )అన్నా�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఐదోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ క్రమంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు బయల్దేరారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరందుకున్నది. 48 గంటలు మాత్రమే ఇక మిగిలి ఉన్నది. గురువారం మంచి రోజు కావడం, శుక్రవారం చివరి రోజు కావడం అభ్యర్థులు దాదాపు గురువారం నామినేషన్లు వేసేందుకు రెడీ అవ
తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఐటీ ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయి. దేశంలోనే ఐటీరంగం పెట్టుబడులకు తెలంగాణ కేంద్రంగా మారింది. జిల్లా కేంద్రాలు, ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు వస
ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో బుధవారం జరిగిన బహిరంగసభకు హాజరవుతున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు కంది శివారులో ఘన స్వాగతం పలికారు. సంగారెడ్డి ఎమ�
ఉమ్మడి ఖమ్మం జిల్లా యువతకు, భవిష్యత్ తరాలకు బాటలు వేసే బాధ్యత నాదే.. అని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ ఆర్జేసీ కృష్ణ అధ్వర్యంలో �
కాంగ్రెస్వన్నీ మోసాలేనని, ఒక్క చాన్స్ ఇవ్వాలని మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని, 55ఏండ్లు చాన్స్ ఇస్తే ఏం చేశారని మంత్రి కేటీఆర్ తీవ్రంగా దుయ్యబట్టారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని గంజి మైదానంల�
వచ్చే ఎన్నికల్లో గెలిచి నిలిచేది మనమేనని, డిసెంబరు మొదటి వారంలో ఇక్కడే విజయోత్సవసభ నిర్వహించుకుందామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు తాము చేసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని, భవిష్యత్తులో మ�
ఈ నెల 30న జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిక్స్ కొట్టి రాష్ట్రంలో హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఓడించి ‘ఎలక్షన్ వరల్డ్ కప్' గెలుస్తామన�