గౌడ కులస్థులంతా బీఆర్ఎస్ వెంట ఉన్నారనే అక్కసుతో హైదరాబాద్ కల్లు సొసైటీలపై కొన్ని జాతీయ పార్టీలు కుట్రతో దాడులు చేయించాయని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు.
పరిగి నియోజకవర్గం కుల్కచర్లలో ఈ నెల 13వ తేదీన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని గండీడ్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పెంట్యానాయక్ తెలిపారు.
ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం తెలుగు చి
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కారు జోరు కొనసాగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్కు మద్దతుగా ఇతర పార్టీల నేతలు గులాబీ గూటికి చేరుతున్నారు.
Minister Srinivas Yadav | హైదరాబాద్లో ఈ నెల 25న నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో
Minister KTR | ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్నే ఆశీర్వదిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరా�
Minister KTR | యూట్యూబ్లో పోలిటికల్ ఇంటర్వ్యూలు చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు సందీష్ భాటియా (Samdish Bhatia). అన్ఫిల్టర్డ్ బై సందీష్ (Unfiltered by Samdish) అంటూ చేసే ఇతని ఇంటర్వ్యూలకు ఆన్లైన్లోనే కాదు బయట కూడా కోట్లమంది �
నల్లగొండ జిల్లా మునుగోడు (Munugode) నియోజకవర్గంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె, ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి (Palvai Sravanthi) ఆ పార్�
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెజాన్కు ప్రపంచంలోనే అతి పెద్ద కార్యాలయం హైదరాబాద్లోనే ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.. గూగుల్ సంస్�
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ పెద్ద కుట్ర అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీసీలు, మైనార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి చేసి�
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతని, రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతో రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత కరెంట్, రుణమాఫీ తదితర పథకాలను అమలుచేస్తున్నారని బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తె�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు కడపటి సమాచారం అందే సమయానికి 5,170 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్లకు గడువు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. అయితే అప్పటికే చాలామంది రిటర్నింగ్ అధిక�
తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ను ఖతం చేసేందుకు ఢిల్లీ నుంచి లైన్కట్టి దాడి చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రగతికాముక రాష్ట్రంగా ముందుక