KTR | నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పూర్తిస్థాయి దర్యాపునకు ఆదేశించారు. నాంపల్లిలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగి తొమ్మిది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిస�
Minister KTR | బీఆర్ఎస్(BRS)లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minist
Minister KTR | డిసెంబర్ 3న యావత్ తెలంగాణ గులాబీమయం కాబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ప్రగతిభవన్లో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ వెల�
వచ్చే పదిహేను రోజుల్లో చాలా కుట్రలు జరగబోతున్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) హెచ్చరించారు. కాళేశ్వరం మునిగిపోతుందని ఒకాయన, బ్యారేజీ కొట్టుకుపోయిందని మరొకాయన అంటాడని విమర్శించారు.
యావత్ దేశం తెలంగాణ ఎన్నికలను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. పోలింగ్కు మరో 18 రోజులున్న క్రమంలో గెలుపోటములు, పోటీ ద్విముఖమా.. త్రిముఖమా.. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేస్తారనే చర్చ ఆసక్తికరంగా సాగుతున్న�
వరల్డ్ కప్ సమరంలో టీమ్ ఇండియా అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్నది. మూడోసారి ప్రపంచకప్ను ముద్దాడాలని రోహిత్ సేన పట్టుమీదున్నది. అనుభవజ్ఞులు, యంగ్ తరంగ్లతో కూడిన మన జట్టు కాకలు తీరిన ఆసీస్ను కంగు త�
తెలంగాణ రాకముందు మన పల్లెలే కాదు పట్టణాలూ విపరీతంగా వివక్షకు గురయ్యాయి. నిధులు లేక, అభివృద్ధి జరగక మురికి కూపాలుగా తయారయ్యాయి. పట్టణాల ప్రగతిని పట్టించుకున్న పాపాన పోలేదు నాటి కాంగ్రెస్ పాలకులు. కనీస మ�
రైతులను అన్యాయంగా అరిగోసపెట్టిన రాబందు పార్టీ కాంగ్రెస్ అయితే రైతుబంధు తెచ్చిన ఘనత బీఆర్ఎస్ది.కాలంతో పోటీపడుతూ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసిన ఘనత సీఎం కేసీఆర్ది. 24 గంటల ఫ్రీ కరెంట్ అందిస్తున�
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, తదితర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి నియోజకవర్గ స్థాయి నాయకులు, టికెట్ ఆశించి భంగపడిన నేతల చేరికల పరంపర కొనసాగుతోంది. హైదరాబాద్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సమక్�
‘దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ముస్లిం, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వాడుకున్నారు. వారికి మెరుగైన జీవన-స్థితిగతులను కల్పించడంలో ఘోరంగా కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యింది.
ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కార్మిక నేత ఎస్బీ మోహన్రెడ్డి తనయుడు, సామాజిక వేత్త ఎస్బి వాసుదేవరెడ్డి శనివారం మంత్రి కేటీఆర్ సమక్షంతో బీఆర్ఎస్ పార్టీలో చేశారు.
కాంగ్రెస్లో ఉన్నది కార్పొరేట్లు, బ్రోకర్లేనని ఆ పార్టీ మునుగోడు ఇంచార్జి పాల్వాయి స్రవంతి ఆరోపించారు. పార్టీలో నాటి విలువలు, విధానాలు లేవని విమర్శించారు. ఓడిన వ్యక్తికి టికెట్ ఇచ్చి తనను అమానించారని �
ప్రజలు గాలి మాటలు నమ్మరని, గట్టిచేతలనే విశ్వసిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణకు కేసీఆరే గ్యారెంటీ సీఎం అని ప్రజలు స్పష్టమైన అవగాహన, నిర్ణయంతో ఉన్నారని చెప్పారు.