రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల్లో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గప్రజలను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేస్తున్నదని ముదిరాజ్ ఐక్యవేదిక వ్యవస్థాపకులు, రాష్ట్ర ఫిషరీస్�
శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ఎన్నికలకు మరో 19 రోజుల సమయం మిగిలి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలో విమర్శనాస్ర్తాలను సంధిస్తున్నారు.
“ఆత్మ గౌరవమనే ఈటల రాజేందర్.. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్, తెలంగాణను కించపరిచిన మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సంకలజొచ్చినవ్.. ఇప్పుడు నీ ఆత్మ గౌరవం ఎటు పోయిందే రాజేంద్రా..? ఆంధ్రుల, ఢిల్లీ �
జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ డబ్బులకు అమ్ముడుపోతున్నాయని, డబ్బులకు టికెట్లిచ్చే సంస్కృతి పోవాలంటే రెండు పార్టీలను భూస్తాపితం చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్�
Minister KTR | కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఐడియాలజీతో మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చినట్టుగా ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. శుక్
Minister KTR | బీజేపీ(BJP) పార్టీకి మరోషాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనామా చ�
Kodangal | కొడంగల్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నది. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విజయం సాధించిన తరువాత కొడంగల్ను �
Daruvu Yellanna | విద్యార్థులను ఇప్పుడే కాదు.. ఉద్యమ కాలం నుంచీ కాంగ్రెస్ పార్టీ అవమానిస్తున్నది. ‘తార్నాకలో బీర్లు తాగి లొల్లి చేస్తరు’ అన్న రేవంత్ మాటలు ఆయన అహంకారాన్ని నిరూపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ రెం�
గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల సెగ రాజుకుంటోంది. బీఆర్ఎస్ పార్టీ మినహా విపక్ష పార్టీల అభ్యర్థులెవరో? అన్నది సస్పెన్స్ కొనసాగింది. నేటితో నామినేషన్ల ఘట్టం ముగింపు చేరడంతో చివరి దశలో కొన్ని పార్టీలు అ�
రేవంత్రెడ్డి.. లీడర్లను కొనవచ్చేమో గానీ తెలంగాణ బిడ్డలను కొనే దమ్ము నీకు లేదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హెచ్చరించారు. కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్
నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి, హెల్త్ అండ్ ఫ్యామ�
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని, అల్లాటప్పా నాయకులతో కుదరదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఒక్క కేసీఆర్ కోసం ఢిల్లీ
ఉమ్మడి జిల్లాలో గులాబీ జోష్ మిన్నంటింది. ఒకేరోజు ముగ్గురు ముఖ్యమైన నేతలు పర్యటించడంతో ఉభయ జిల్లాల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. సీఎం కేసీఆర్ రాకతో ఉద్యమ గడ్డపై సరికొత్త ఉత్సాహం వెల్లివిరిసింది.. కామా�