మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండకు రావాలంటే ముక్కు నేలకు రాసి రావాలని అని వ్యాఖ్యలు చేయడం సరికాదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లి�
నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ హనుమాన్ నగర్లో ఆదివారం అభయాంజనేయ స్వామి 18 అడుగుల ఏకశిల విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణలు, వేలాది మంది జయజయధ్వానాల మధ్య వేడుకను వైభవంగా నిర్వహిం�
నల్లగొండలో ఈ నెల 13న జరిగే కేసీఆర్ సభను అడ్డుకుంటామని జో కర్స్, బ్రోకర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పడం పిరికిపందల చర్య అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ సర్కార్ అవగాహన లేకుండా కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పిందని, ఫలితంగా కృష్ణా బేసిన్లోని తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్�
తెలంగాణ జల హక్కుల రక్షణకై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 13న నల్లగొండలో తలపెట్టిన సభపై రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి నోరు పారేసుకొన్నారు.
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. శనివారం హైదరాబాద్లో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేతుల మీదుగా
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిన కాంగ్రెస్ సర్కార్లో అలజడి మొదలైందా? బీఆర్ఎస్ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక, ప్రజలకు వివరణ ఇచ్చుకోలేక ఆంక
గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు బాధ్యతతో విధులు నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో సోమవారం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధి�
పాటిగడ్డలో హైదరాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ భవవాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రాష్ట్ర సచివాలయంలోని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన చాంబర్లో ఏర్పాటు చేసిన సమీక్�
ఆదిబట్ల మున్సిపల్ కౌన్సిలర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనుచరుడు మర్రి నిరంజన్రెడ్డిని కాంగ్రెస్ పార్ట్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి శనివ�
ప్రభుత్వ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ప్రజా వేదికపై జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అవమానపర్చడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే తన నైజాన్ని బయటపెట్టుకుంటున్నది. ప్రభుత్వం, నేతలను ప్రశ్నించినా.. తప్పిదాలకు ఎదురు నిలబడినా దౌర్జన్యాలకు తెగబడుతున్నది.
మున్సిపాలిటీలో అవిశ్వాసం వేడి మళ్లీ రాజుకుంటున్నది. పాలకవర్గం ఏర్పడి నాలుగేండ్లు పూర్తి చేసుకున్న మరుసటి రోజే అవిశ్వాసంపై చర్చకు తెరలేచింది. కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్పై అవిశ�