ప్రకృతికి రంగులద్దినట్టు అప్పుడే వచ్చిన మావి చిగుళ్లు, కుహూ.. కుహూ.. అంటూ సరాగాలు పలుకుతూ కోకిలలు, సువాసనలు వెదజల్లే పూలు, నక్షత్ర గమనానికి ఆది అయిన తెలుగు నూతన సంవత్సరం వచ్చేంది.
కరువు కారణంగా అప్పులపాలై రైతులెవరూ చనిపోలేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. ఎండిన పంట లెక్కలు తీసి రైతులకు తగిన నష్టపరిహారం అందిస్తామని పేర్కొన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని సికింద్రాబాద్ ఇన్చార్జిగా వ్యూహత్మకంగా ఇరికించడంలోనూ సీఎం, డిప్యూటీ సీఎం కృతకృత్యులైనట్టు పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. వాస్తవానికి మూడు నెలల కిందట ఇన్�
కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్లో కొత్త నినాదం రాజకీయాలను రక్తి కట్టిస్తున్నది. ఆ పార్టీలో మళ్లీ బీసీ రాగం తెరపైకి వచ్చింది. ఎంపీ సీటు బీసీలకే ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన అభ్యర్థికి మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్థానం కల్పించారు. నియోజకవర్గం ఇప్పటి వరకు నల్లగొండ, తర్వాత భువనగిరి పార్లమెంట్ పర�
రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని విత్తన కంపెనీలు మాయమాటలు చెప్పి కొత్త విత్తనాలను అంటగడుతున్నాయి. తీరా పంటలు సాగు చేసిన అన్నదాతకు నాణ్యమైన పంటలు చేతికి రాక గగ్గోలు పెట్టే పరిస్థితి ఏర్పడింది.
రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేసే మిల్లులను సీజ్ చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హెచ్చరించారు.
ప్రభుత్వం ద్వారా రూ. 250 కోట్లు మంజూరయ్యాయని, వచ్చే వర్షాకాలం నాటికి బ్రాహ్మ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్లగొండ నుంచి బ్�
మహాలక్ష్మి పథకంతో మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడంవల్ల టీఎస్ఆర్టీసీ లాభాల్లోకి వెళ్లిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవడం వల్ల.. ఆర్
పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి తండాకు రోడ్డు వేస్తామని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
ప్రజలందరూ తమ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ�
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నా రు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివా�
నల్లగొండ పట్టణంలో 326 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, మరో 700 కోట్లతో నల్లగొండకు బైపాస్ రోడ్డు నిర్మించి ఔటర్ రింగ్ రోడ్డు చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ�
మహాశివరాత్రిని పురస్కరించుకుని పానగల్ ఛాయా, పచ్చల సోమేశ్వరాలయాలు తిప్పర్తి మ ండలం రామలింగాలగూడెం మార్కండేయ ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక పూజలు శివలింగానికి అభిషేకం చేశారు.