రాష్ట్ర ఎక్సైజ్శాఖ నియమ నిబంధనల మేరకే సోం డిస్టిలరీస్తోపాటు మరికొన్ని కంపెనీలకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చిందని ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపా�
మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తీసుకొచ్చిన ధాన్యం లో తాలు లేకుండా పర�
నాగర్కర్నూల్ జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ నేత శ్రీధర్రెడ్డి హత్యపై ప్రత్యేక దర్యాపు బృందం (సిట్) ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమా
అన్ని ప్రభుత్వ పాఠశాల ల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మౌలిక వసతులు కల్పిస్తామని, ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొ
కొత్త జిల్లాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం కమిటీని వేస్తున్నట్లు ప్రచారం వస్తున్నదని.. ఇది అత్యంత దుర్మార్గమైన పని అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. కొత్త జిల్లాల వ్యవస్థను నాశనం
ఎమ్మెల్యే ఎన్నికల్లో ఖర్చుపెట్టిన డబ్బులకు తగ్గట్టుగా ఓట్లు వచ్చాయా, లేదా? అని లెక్క తేల్చే పనిలో పడ్డారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఏ మండలానికి ఎన్ని డబ్బులు పంపింది, అందులో ఎంత ముట్టింది? అని పనిలో పనిగ
ఆశించిన స్థాయిలో వ ర్షాలు కురవకపోవడంతో తాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా తాత్కాలికంగా తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామని, వేసవిలో శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎక్సైజ్, పర్యాట క శ�
Farmers | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాలో రైతు శ్రీశైలం ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం అక్షర సత్యమని అధికారుల నివేదిక కూడా రూఢీ చేసింది.
వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు పరిహారం అందజేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని భిక్కనూరు, దోమకొండ, సిరికొ�
Minister Jupalli Krishna Rao | పంట(Crops) నష్టం జరిగిన రైతులందరికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతులు( Farmers) అధైర్యపడొద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) అన్నారు.
రాజ్యసభ సభ్యులు, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్ రావు మాతృమూర్తి దీవకొండ ఆండాళమ్మ ద్వాదశ దినకర్మ సందర్భంగా బుధవారం జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో పలువురు ప్రముఖులు ఘన నివాళు�
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కొల్లాపూర్ పీజీ కళాశాలలోని హాస్టల్స్ను వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఆ కళాశాలలో విద్యార్థులు మంగళవారం నిరసన వ్య క్తం చేశారు.
భారతదేశంలోని అత్యుత్తమ పర్యాటక ప్రాంతాల్లో హైదరాబాద్ ఒకటని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. కేంద్ర పర్యాటక శాఖ సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీంలో భాగంగా రూ.50 కోట్లతో నెక్లె�