నల్లమల అందాల మధ్య కృష్ణానది అలల సవ్వడితో ఆధ్యాత్మికం, పర్యాటకం కలబోతగా ఉన్న కొల్లాపూర్ ప్రకృతి అందాలను ప్రపంచానికి తెలియజేసేందుకు పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జ�
పెంట్లవెల్లికి సమీపంలో ఉన్న కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కావడంతో 18మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. కేజీబీవీలో గత కొద్దిరోజుల నుంచి భోజనం సరిగా లేక విద్యార్�
జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఎక్సైజ్ అండ్ పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్ఐఎస్)భాగమైన గుడిపల్లి గట్టు బ్యాలెన్సిం�
హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు, బదిలీలు లేక ఇబ్బం ది పడుతున్నామని మంగళవారం ఎక్సై జ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి వినతిపత్రాన్ని అందించారు.
బీర్లు, శీతల పానీయాలు, పెర్ఫ్యూముల పరిశ్రమలకు అల్యూమినియం టిన్నులను సరఫరా చేసే బాల్ బేవరేజ్ ప్యాకేజింగ్ కంపెనీ రాష్ట్రంలో రూ.700 కోట్ల పెట్టుబడితో యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్టు రాష్ట�
మూసీ ప్రక్షాళన అంచనా వ్యయం కేవలం మూడు నెలల్లోనే రూ.50వేల కోట్ల నుంచి రూ. లక్షన్నర కోట్లకు పెరిగింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 21న కాంగ్రెస్ భువనగిరి అభ్యర్థి చామల కిరణ్కుమార్ తరఫున ప్రచారం నిర�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల మ్యానిఫెస్టోను తప్పకుండా అమలు చేస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సంగినేనిపల్ల�
కాంగ్రెస్ పార్టీ కర్షకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని ఎక్సై జ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రుణమాఫీ విడుదల సందర్భంగా మం డలంలోని రామాపురం �
రాష్ట్రంలో రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, మే ధావుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే రైతు భ రోసాపై ఓ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు చె ప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు మంత్రులను ఏదీ అడిగినా ‘మాకు తెలియదు.. సంబంధం లేదు’ అంటున్నరు.. ఇది ప్రజాపాలనా లేదా తుగ్లక్ పాలనా? అని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ప్రశ్నిం
Minister Jupalli Krishna Rao | పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రతీ ఎకరాకు సాగునీటిని అందిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.