ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావు పత్తాలేకుండా పోయారు. ఇటువైపు పర్యటించేందుకు కూడా తీరిక చూసుకోవడం లేదు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఓసారి కా�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్ర స హకార బ్యాంక్ చైర్మన్ ఎంపికలో కాంగ్రెస్ నాయకు లు రాజకీయ నైతిక విలువలకు తిలోదకాలిచ్చారు. సంపూర్ణ మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ నేతలను భయపెట్టి డీసీసీబీ చైర్మన్ పదవిని �
రాష్ర్టాన్ని పర్యాటక హబ్గా మారుస్తామని పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్ప ష్టం చేశారు. మహబూబ్నగర్ సమీపంలో ఆసియలోనే రెండో అతిపెద్ద, ప్రాముఖ్యత ఉం డి పునరుజ్జీవం పోసుకున్న పిల్లలమర్�
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని, ఇందుకోసం అవసరమైన నిధులను కేటాయిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
గీతా ఫౌండేషన్ 18వ వార్షికోత్సవాన్ని ఈ నెల 29న రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ బైలూర్ యోగేశ్ ప్రభు తెలిపారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బైలూర్ యో
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చింతలపల్లి గ్రామంలో రైతు రుణమాఫీకి రాజకీయగండం ఎదురైంది. మంత్రి జూపల్లి కృష్ణారావుకు అత్యంత సన్నితంగా ఉండే కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ జాబితా తయారీలో జోక్యం చేస�
ప్రజలకు పారదర్శక పాలన, అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందించేలా తమ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయం గా తమ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు. బుధవారం శ్రీరంగాపురంలోని రంగసముద్రం బ్యా లెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా మంత్రి సాగునీటి �
తెలంగాణ రాష్ర్టాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసి ప్రపంచపటంలో స్థానం కల్పిస్తామని, ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని ఖిల్లా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పర్ణశాల వరకు పర్యాటక అభివృద్ధి చేపట్టాలని రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుకి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదనలు అందజేశారు.