ప్రజా సమస్యలను ఎ ప్పటికప్పుడు పరిష్కరిస్తూ, వారికి గౌరవవంతమై న పాలనను అందించేందుకు అధికారులు జవాబుదారీతనంగా పనిచేయాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగ ట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లను త్వరితగతిన సిద్ధం చేసి విద్యుదుత్పత్తి చేపట్టాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
అంతర్జాతీయ ఒలంపిక్ డే సందర్భంగా నగరంలో ఒలింపిక్ డే రన్ను గ్రేటర్ హైదరాబాద్లోని పది కేంద్రాల నుంచి అతి పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం లాల్ బహుదూర్ స్టేడియంలోని ఫతే మైదాన్ క్లబ్ క�
కొత్త మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతుల వ్యవహారంలో బాధ్యుడిని చేస్తూ బేవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహాంపై బదిలీ వేటు వేయాలనుకున్న ప్రభుత్వం..తన నిర్ణయం నుంచి వెనుకకు తగ్గినట్టు తెలిసింది.
గృహజ్యోతి పథకం వల్ల జిల్లా లో కేవలం 63వేల మందికి మాత్రమే లబ్ధి జరిగిందని, మిగతా వారి పరిస్థితి ఏమిటని సంబంధిత అధికారులను ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.
ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహానికి కారణం ఏమిటి? మంత్రి చేసిన హెచ్చరికలు అధికారులకా? మరెవరినైనా టార్గెట్ చేశాయా? మంత్రికే తెలియకుండా ఎక్సైజ్ శాఖను ప్రభావితం చేసే శక్తి ఎవరికి ఉన్నది? కొత
‘కొత్త మద్యం కంపెనీలకు అనుమతులెట్లా వచ్చినయ్? పర్మిషన్ ఇచ్చిందెవరు? వారికి అండగా ఉన్నదెవరు? నా శాఖలో నాకు తెల్వకుండా ఇదంతా ఎట్లా జరిగింది? నా క్రెడిబిలిటీ అంతా గంగపాలైంది.
నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. ఇప్పటికే ప్రకటించిన పోస్టులకు జీవోలు జారీ చేయవద్దన్న అధిష్ఠానం ఆదేశంతోనే తదుపరి ప్రక్రియ నిలిచిపోయినట్టు పార్టీ అత్యున్నత వర్గాల సమాచారం.
ఏదైనా మిల్లుకు ధాన్యం కేటాయించాలంటే ముందుగా కలెక్టర్ అనుమతి తీసుకొని సివిల్ సప్లయ్ అధికారులు ఆయన ఆదేశానుసారంగా మిల్లులకు వడ్లు కేటాయించాలి.. కా నీ ఇక్కడ అలాంటివి ఏవీ జరగవు.. గద్వాల జి ల్లాలో ఆ నలుగురు
నందికొండలో నిర్మించిన బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధ టూరిజం సర్క్యూట్లో బౌద్ధ క్షేత్రంగా అగ్రస్థానంలో నిలుస్తుందని, ఆ దిశగా అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి క�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉమ్మడి జిల్లాకు ప్రభుత్వంలో పెద్దదిక్కు కరువైంది. కీలకమైన మంత్రి పదవి ఈ ప్రాంతానికి ఇవ్వకపోవడంతో సర్కారులో ప్రాధాన్యత కరువైంది. ఇన్చార్జి మంత్రి జూపల్లి �
కాంగ్రెస్ పార్టీ కుట్రకత్తులను పాలమూరు ఛేదించింది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఉపఎన్నికలో బీఆర్ఎస్కే పట్టంగట్టింది. సీఎం రేవంత్రెడ్డి సొంతగడ్డపై గులాబీ జెండా ఎగిరింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వే�
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం ఏర్పడి పదేళ్లవుతున్న నేపథ్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దిన వేడుకలు జరుపుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులు తెలిపారు.