నీరాతోపాటు కల్లు ఉప ఉత్పత్తులను ప్రోత్సహించి, గీత కార్మికుల జీవనోపాధి పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎక్సైజ్, పురావస్తు, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు.
మండలంలోని సింగవట్నంలో ఈనెల 15 నుంచి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం స్వామివారి ప్రధాన ఘట్టమైన రథోత్సవం కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహి
వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సమీకృత భవనంలో కలెక్టర్ తేజస్నందలాల్పవార్, ఎమ్మెల్�
Jupalli Krishna Rao | సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
బీఆర్ఎస్ నేత, మాజీ సైనికుడు మల్లేశ్ హత్యపై న్యాయ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణభవన్లో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీని�
Minister Jupalli | కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత డాక్టర్ సూదిని జైపాల్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్(Congress) పార్టీ పనిచేస్తుందని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూప�
రైతులు వేసిన పంటలకు చివరి తడి అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఆదివారం ఇరిగేషన్ ఎస్ఈతో కలిసి రామన్పాడు రిజర్వాయర్తోపా టు తిర్మలాయపల్లి గ్రామ శివారులోని భీమా ఫేజ్-2 పంప్హౌజ్ను �
Jupalli Krishna Rao | ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి యాసంగి పంట చివరి తడికి నీళ్లు అందించాలని, అందుకు అవసరమైన నీటిని రామన్పాడ్ జలాశయం(Ramanpad project) నుంచి విడుదల చేయాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శా�
అర్హులైన కళాకారులందరికీ దివ్యాంగులతో సమానంగా రూ.6 వేల చొప్పున పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. తెలంగాణ సాధన ఉద్యమంలో క�
ఈనెల 15నుంచి 21వ తేదీ వరకు సింగవట్నంలో లక్ష్మీనర్సింహాస్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలను ప�
Jupalli Krishna Rao | ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల మేరకు పారదర్శకమైన పాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా�