Minister Jagadish reddy | సీఎం కేసీఆర్ పాలన దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. భోనగిరిలో 12న సీఎం కేసీఆర్ పర్యటించనుండగా.. సమీకృత కలెక్టర్ భవన సముదాయాలతో �
విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తిరుమలగిరిలో స్కూటర్లు, ల్యాప్టాప్లు పంపిణీ తిరుమలగిరి, ఫిబ్రవరి 8 : దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి గు�
ఆరోగ్యవంతమైన సమాజం కోసం తనవంతు కృషి పంట సాగులో విప్లవాత్మక మార్పులు.. ఎడెకరాల్లో విభిన్న పంటలు.. పుడమిపుత్ర అవార్డు అందజేసిన మంత్రి జగదీశ్రెడ్డి దుబ్బాక, ఫిబ్రవరి 8 : ప్రస్తుతం తినే తిండి.. తాగే నీరు.. పీల్చ
సూర్యాపేట : జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో తెలంగాణలో తొలి సూర్య క్షేత్రం అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ దేవస్థానంలో.. రథసప్తమి సందర్భంగా మంత్రి జగదీష్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్య
యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ ఈ నెల 12న భువనగిరికి రానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం పరిశీలించారు. సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నూతన కలెక్టర�
నల్లగొండ : జిల్లాలోని నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పలు అభివృద్ధి పనులకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ.7 కోట్ల పైచిలుకు ప
హైదరాబాద్ : రాజ్యాంగం మీద చర్చ జరిపేందుకు ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాజ్యాంగానికి ఇప్పటికే 120 సార్లు సవరణలు చేశారని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రాల హక్కుల విషయంల�
ప్రజాకాంక్షల మేరకు ఉండాలి జ్ఞానం, లోకజ్ఞానం లేని బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి వరంగల్, ఫిబ్రవరి 2: ‘రాజ్యాంగం జడ పదార్థం కాదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండా�
Minister Jagadish reddy | ముచ్చింతల్లోని శ్రీశ్రీశ్రీ త్రిదండీ చిన్న జీయర్ స్వామి వారి ట్రస్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ రామనుజుల స్వామి విగ్రహం యావత్ భారత దేశాన్ని ఆకర్షించే విదంగా
అందుకు ఆర్ఈసీ ఇచ్చిన సర్టిఫికెట్ నిలువెత్తు సాక్ష్యం ప్రాజెక్టుకు ఏ-గ్రేడ్తో రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు చెంప ఛెళ్లు మీడియాతో ఇష్టాగోష్టిలో విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి హైదరాబాద్, జనవరి 24 : �
Minister Jagadish Reddy | పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యుత్ సంస్థలో కాంట్రాక్టులకు ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచాలని తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి విజ్ఞప్త
మోదీ పాలనలో సంక్షేమం లేదు.. అభివృద్ధి జరుగలేదు నల్లగొండను కరువు ప్రాంతంగా మార్చింది కాంగ్రెస్సే: మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, జనవరి 22 (నమస్తే తెలంగాణ): సంక్షేమ పాలన, అభివృద్ధిలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖ�
Minister jagadish reddy | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా సాగుతుంది. వారి జాతీయ వాదంలో డొల్లతనం కనిపిస్తున్నదని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.