హైదరాబాద్ : బంజారాహిల్స్ కేర్ దవాఖానలో చికిత్స పొందుతున్న సీపీఎం సీనియర్ నాయకురాలు, మాజీ శాసన సభ్యురాలు మల్లు స్వరాజ్యంను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు. ఆమె ఆరోగ్య ప�
సూర్యాపేట : తెలంగాణలో ఎవరెన్ని యాత్రలు చేసినా ఫలితం శూన్యం. ఎంపీ బండి సంజయ్ పాదయాత్రలు చేసినా, మోకాలి యాత్రలు చేసినా అవి కాశీ యాత్రలే అవుతాయని మంత్రి జగదీష్రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు
నల్లగొండ : జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా టీఎన్జీవోస్ స్టాండింగ్ సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఎన్జీఓస్ 2022 డైరీ, క్యాలెండర్ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడ్�
హైదరాబాద్ : నదులను నాశనం చేసేది మన మానవ జాతినే. మనుషుల స్వార్థం వల్లే ప్రకృతి నాశనం అవుతుంది. సీఎం కేసీఆర్ నదుల సంరక్షణకు పాటు పడుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నదుల ప
హైదరాబాద్ : సంత్ సేవాలాల్ను జయంతిని తొలిసారిగా అధికారికంగా నిర్వహించిందని, ఇది సీఎం కేసీఆర్ గొప్పదనానికి మచ్చుతునక అని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం నారాయణపురం మండల క
నల్లగొండ : సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ భూతం మటుమాయం అయిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మంత్రి సుడిగాలి పర్యటన చేశ
బీజేపీ మిషన్లన్నీ బంగాళాఖాతంలోకి.. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : దేశం నుంచి బీజేపీని తరిమికొట్టేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ‘మిషన్ ఢిల్లీ’ షురూ అయ్యిందన
సూర్యాపేట : బీజేపీ మిషన్ తెలంగాణ నినాదంపై మంత్రి జగదీష్రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ మిషన్ తెలంగాణ కాదు, సీఎం కేసీఆర్ మిషన్ ఢిల్లీ మొదలు పెట్టారన్నారు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న బీజేపీని బొంద పెట్టడమ�
తెలంగాణ పథకాలకు ఇతర రాష్ర్టాల బ్రహ్మరథం విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, ఫిబ్రవరి 20: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తమ రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు డిమాండ్చేస్తు�
సూర్యాపేట: కరోనా నియంత్రణలో ఫ్రంట్లైన్ వారియర్స్గా పనిచేసిన ఆశా కార్యకర్తల సేవలు మరువలేనివని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో వారిపాత్ర కీలమని చెప్పారు. సూర్యాపేటలో
హైదరాబాద్ : పాలనారంగంలో దేశంలోనే బలమైన ముద్రవేసిన పాలనాధక్షుడు, జనహృదయంలో చోటు సంపాదించిన జననేత కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనా, సంస్కరణలు రాష�
నకిరేకల్ : సీఎం కేసీఅర్ జన్మదిన వేడుకలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిహేళన చేసి మాట్లాడడం దుర్మార్గం అనిమంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ఎమ్మె
హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ నిప్పు.. బీజేపీ నాయకులు ఆయన్ను ముట్టుకుంటే
సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలహీన పర్చాలని, తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ కుట్రలను చిత్తు చేయాల్సిన సమయం ఆసన్నమైందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. భువనగిరి బహిర�