Minister Jagadish reddy | సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలోని 13 వార్డులలోనీ 86 మందికి కళ్యాణాలక్ష్మి/,షాదీముబారక్ పథకం కింద మొత్తం 86 లక్షల 1,376 రూపాయలను విద్యుత్ శాఖ మంత్రి రెడ్డి మంజూరు చేయించారు.
Minister Jagadish Reddy | హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. దానికి అనుగుణంగా నగరం నలువైపులా విద్యుత్ వ్యవస్థ ను అభివృద్ధి చేస్తున్నాం.హైదరాబాద్ నగరంలో రాబోయే 30,40 సంవత్సరాల అవరాలను దృష్టిలో ఉంచుకొని వి
Suryapeta | శనివారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో శనివ
Heavy Rains | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలుచోట్ల శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం కూడా చాలా ప్రాంతాల్లో ముసురు పట్టింది. నల్లగొండ, సూర్యాపేట, నార్కట్ పల్లి,
Minister Jagadish Reddy | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.
Minister jagadish Reddy | తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, పాజిటివ్ నిర్ధారణ అయిందని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. వైద్�
ఆయనకు రైతు కష్టాలేం తెలుసు? ధాన్యం కొనాలంటే రాజకీయాలా? కాంగ్రెస్ పార్టీ బీజేపీకి తోకపార్టీ కేంద్రం తేల్చేదాకా ఇక్కడే ఉంటాం మీడియాతో మంత్రి జగదీశ్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ
సూర్యాపేట రూరల్ : అయ్యప్ప మాలధారణ, ఎంతో పవిత్రమైందని, అయ్యప్ప దీక్షా సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణ పరిధిలోని 13వార్డు గాంధీ�
టీఆర్ఎస్ సైనికుల శక్తి ముందు పలాయనం చిత్తగించిన కాంగ్రెస్ టీఆర్ఎస్ బలం ముందు కాంగ్రెస్ కుట్రలు చెల్లలేదు ఈ గెలుపు మరింత బలాన్నిచ్చింది.. ఇదే స్ఫూర్తితో పని చేస్తాం మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
Nallagonda | ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించడంపై మంత్రి జగదీశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగద
చమురు వాహనాలకు బదులుగా ఈవీలు రాష్ట్రమంతటా మరో 600 చార్జింగ్ స్టేషన్లు మంత్రి జగదీశ్రెడ్డి వెల్లడి గో ఎలక్ట్రిక్ రోడ్షో, ఎక్స్పోను ప్రారంభించిన మంత్రి హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్�
MLC Elections | స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంగుతినడం ఖాయమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కనీసం బీఫారం కూడా ఇవ్వకుండా అభ్యర్థిని