వ్యవసాయ చట్టాల రద్దు రైతుల విజయం.. వారికి మద్దతు కేసీఆర్ దార్శనికత మోదీ హుందాగా చెప్పారు.. రాష్ట్ర బీజేపీ నేతలూ ఆయనలా పశ్చాత్తాప పడాలి వడ్ల కొనుగోళ్లపై టీఆర్ఎస్ పోరాటం ఆగదు.. తెలంగాణ ధాన్యం కొనాల్సిందే
Minister Jagadish reddy | సాగు చట్టాల రద్దు.. రైతుల విజయమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
విద్యుత్ చట్టాలను కూడా మోదీ సర్కార్ పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ చట్టాలను ఒప్�
Minister Jagadish reddy | బీజేపీ నేతలు తమ క్షుద్రరాజకీయాలతో తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. కేంద్రం నిప్పుతో చెలగాటం ఆడుతున్నదని ఆగ్రహం
మంత్రి జగదీష్రెడ్డి | వలిగొండ మండల పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభంగా జరుగుతున్నాయి. బుధవారం మంత్రి జగదీష్ రెడ్డి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రత్�
మంత్రి జగదీష్ రెడ్డి | తెలంగాణ ధాన్యాన్ని కేంద్రంలోని బీజపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా..లేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మంత్రి జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. జిల్లాలో బండి సంజయ్ �
Nallagonda | భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లా రైతులపై బండి సంజయ్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని మంత్రి
ధాన్యం కొనుగోలు చేస్తారా.. లేదా? కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని వదిలే ప్రసక్తే లేదు కొట్లాడి, పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ మోదీ మెడలు వంచి తీరుతాం విద్యుత్ శాఖ మంత్రి గు
మంత్రి జగదీష్రెడ్డి | తెలంగాణ రైతులపై కేంద్రం కక్ష్య కట్టిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్తో సూర్యపేటలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు ధర్నాలో మంత్�
మంత్రి జగదీష్ రెడ్డి | విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటి చెప్పారు. నిరుద్యోగ యువతీ యువకులు ఏమి తినలేదని చలించి పోయారు. వివరాల్లోకి వెళ్తే..సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ
Minister Jagadish reddy | దేశ రక్షణలో యువత భాగమవ్వాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కల్నల్ సంతోశ్ బాబును స్ఫూర్తిగా తీసుకోవాలని యువతీ యువకులకు సూచించారు.
పోడు సమస్యలు | జిల్లాలో పోడు భూముల సమస్యల శాశ్వత పరిష్కారంతో పాటు అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని మంత్రి జి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
మంత్రి జగదీష్ రెడ్డి | రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత ఏడేళ్లుగా రాజకీయలకతీతంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
నాడు నట్టేట ముంచినోళ్లతో జాగ్రత్త మీడియాతో మంత్రి జీ జగదీశ్రెడ్డి సూర్యాపేట, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): దశాబ్దాలపాటు వ్యవసాయాన్ని నట్టేట ముంచిన క్షుద్ర రాజకీయ శక్తుల ఉచ్చులో రైతులు పడొద్దని విద్యుత్తు