దేశంలో ఇలాంటి పరిస్థితులపై అనుమానాలు రోజుకో ఉత్తర్వు వెనుక కుట్రకోణం కనిపిస్తున్నది లాక్డౌన్ సమయంలోనూ ఇలాంటి పరిస్థితి రాలేదు తెలంగాణకు ఎలాంటి ఇబ్బందులు లేవు.. రావు కావాల్సినంత బొగ్గును సింగరేణి సర�
Minister Jagadish reddy | దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మాత్రమే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం�
సూర్యాపేట: శాంతియుత వాతావరణం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాధ్యతగా వ్యవహారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్లో గల సిల్వీ చర్చి
రాజకీయాలకతీతంగా అభివృధ్ధి పాలన సాగుతుంది కేవలం ఏడేండ్లలోనే అద్భుతమైన ప్రగతిని సాదించుకున్నం పేటలో 80 మంది బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ సూర్యాపేట టౌన్: పార్టీలకతీతంగా అన్ని రంగాల ప్రజల �
Suryapeta CAT | గ్రామీణ క్రీడలను ప్రోత్సాహించడంలో సూర్యాపేట అగ్రభాగాన నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. క్రీడలతో మానసిక రుగ్మతలను తొలగించుకోవడంతో పాటు శారీరకంగా ఫిట్ అయ్యే అవ�
Assembly session | ఇళ్లపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే 3 కిలోవాట్ల వరకు సబ్సిడీ ఇస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. 3 నుంచి 10 కిలోవాట్ల వరకు 20 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు
TS Assembly | తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియ�
మంత్రి జగదీశ్రెడ్డి రాష్ట్రంలో పెరిగిన డిమాండ్కు అవసరమైన విద్యుత్తు అందుబాటులో ఉన్నదని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి తెలిపారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 6,600 మెగావాట్లుగా ఉన్న విద్యుత్తు సరఫరా డ
ఆత్మకూర్.ఎస్: మండల పరిధిలోని గట్టికల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 50మంది కార్యకర్తలు ఆదివారం రాత్రి రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ సీ�
హయత్నగర్: సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలకు సీఎం కేసీఆర్ చేయూతనందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి తెలిపారు. గురువారం హయత్�
సీఎం కేసీఆర్ను కలిసిన నార్ముల్ డెయిరీ పాలకవర్గం | నల్లగొండ - రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్) నూతన పాలకవర్గం గురువారం
మంత్రి జగదీష్రెడ్డి | గులాబ్ తుఫాన్ తీవ్రతరం అయి వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మంత్రి జగదీశ్ రెడ్డి | వ్యర్థాల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేయడం సులభమేనని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అయితే దీనికోసం నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉందని చెప్పారు