హైదరాబాద్ : యాదాద్రి పునర్నిర్మాణ గత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. యావత్ ప్రపంచంలోనే యాదాద్రి నిర్మాణం అరుదైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు. తె�
నల్లగొండ : యాసంగి సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తప్పనిసరిగాకొనుగోలు చేయాలంటూ నల్లగొండ జడ్పీ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆదివారం ఉదయం జెడ్పీ చైర్మ
కేంద్రంపై ఒత్తిడి కోసం ఎక్కడికక్కడ తీర్మానాలు అన్ని స్థాయిల్లో పాలకవర్గాల నిర్ణయం యాదాద్రి, సూర్యాపేట జడ్పీల్లో ఏకగ్రీవంగా ఆమోదం కేంద్రం మెడలు వంచే వరకూ పోరాటం ఆగదన్న మంత్రి జగదీశ్రెడ్డి నేడు నల్లగొ�
వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ పెద్దఎత్తున ఆందోళనలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ర్యాలీలు.. రోడ్డుమీదే వంటావార్పు ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనం వంట గ్యాస్ ధర పెంపుపై మహిళా లోకం భగ్గుమన్నది. కేంద్ర ప్రభు�
సూర్యాపేట : కేంద్రంలోని మోదీ సర్కార్ పెట్టుబడిదారుల కొమ్ము కాసేందుకే పరిమితం అయిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. పెరిగిన వంట గ్యాస్,డీజిల్ ధరలు ఆ వర్గాల ప్రయోజనాలు కాపాడేందు�
సూర్యాపేట : బీజేపీ పాలనలో దేశంలో తిరోగమనం చెందుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో బుధవారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని �
నల్లగొండ : జిల్లా సీపీఎం కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు, మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత దివంగత మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పూలమా�
హైదరాబాద్ : తెలంగాణలో 2020- 21లో తలసరి విద్యుత్ వినియోగం 2,012 యూనిట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ రంగంపై సభ్యులు అడిగిన ప్ర�
వెంగళరావునగర్ : మహిళలు తల్చుకుంటే ఏదైనా సాధించగలరని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం వెంగళరావునగర్ డివిజన్ జీటీఎస్ కాలనీలోని జెన్క�
యాదాద్రి భువనగిరి : మహిళల పక్షపాతిగా సీఎం కేసీఆర్ను మహిళలంతా గుర్తుంచుకుంటారని మంత్రి జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. చౌటుప్పల్లోని ఎస్ ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణ
ఏ రాష్ట్రం తెలంగాణకు సాటి రాదు విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి హుజూర్నగర్, మార్చి 5: ఏడు దశాబ్దాల పాటు గెలిపించిన ప్రజల కోసం బీజేపీ, కాంగ్రెస్ ఏం చేశాయో చెప్పాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డ
Minister Jagadish reddy | సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఏడు దశాబ్దాలుగా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు
మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మునుగోడు/చండూర్, మార్చి 4 : కరోనా మహమ్మారితో ఏర్పడిన సంక్షోభంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్�
నల్లగొండ : అభివృద్ధిలో తెలంగాణ పల్లెలు పట్టణాలతో సరి సమానంగా పోటీ పడుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా యావత్ భారతదేశంలోనే తెలంగాణ పల్లెలు నెంబర్ వన్ స్థాయికి చ�
హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ను విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి గురువారం పరామర్శించారు.