సూర్యాపేట : జిల్లా కేంద్రానికి నర్సింగ్ కళాశాల మంజూరు అయిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. అనువైన భవనం లభ్యమైతే ఈ సంవత్సరం నుంచే నర్సింగ్ కళాశాల ప్రారంభం కానుందని ఆయన ప్రకటించారు. ప్ర�
సూర్యాపేట : ఎన్నికల వరకే రాజకీయ నినాదం. ఆ తర్వాత మొత్తం అభివృద్ధి నినాదం అని నమ్మిన మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవలే సూర్యాపేటకు చెందిన సీనియర్ దళిత కాంగ్రెస్ నాయకుడు పంద�
సూర్యాపేట : దళితులను ఆర్థికంగా సుసంపన్నం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చివ్వెంల మండలం తుల్జారావు పేటలో ఆయన దళిత బంధు పథకాన్ని ప్రారం�
సూర్యాపేట : రైతాంగ సాయుధ పోరాటాల ద్వారానే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నిజాం నిరంకుశత్వంపై దివంగత భీంరెడ్డి నరసింహా రెడ్డి తిరుగుబాటు చేసి వె�
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తుమ్మల సురేందర్ రెడ్డి మృతి చెందారు. ఆయన భౌతిక దేహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యుల
హైదరాబాద్ : దిక్కులేని నావలా కాంగ్రెస్ పార్టీ మారిందని, ఆ పార్టీతో ఎవరూ పొత్తులు పెట్టుకోరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్�
సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తన కాన్వాయ్ను ఆపి ఓ రైతుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి, రైతు మధ్య ఆసక్తికర సంభాషణ కొనసాగింది. మహబూబాబాద్క�
సూర్యాపేటలో సకల సౌకర్యాలతో బ్రాహ్మణ అపరకర్మశాల నిర్మించ తలపెట్టినట్టు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. ఇందుకు 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, సీఎం ప్రత్యేక నిధుల నుంచి రూ.20 లక్షలు మంజ�
సూర్యాపేట : వరంగల్లో జరిగేది రైతు సంఘర్షణ సభ ఎంత మాత్రం కాదని, అది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చాంపియన్ ఎవరు అన్నది తేల్చుకోవడానికి నిర్వహిస్తున్న నాయకత్వ సంఘర్షణ సభ అని విద్యుత్ శాఖ మంత్రి �
సూర్యాపేట : జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలతో బ్రాహ్మణ అపర కర్మశాలను నిర్మిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అందుకు గాను ఇప్పటికే 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి సీఎం కేసీఆర్ సహా�
ప్రజలకు ఏం కావాలో కేసీఆర్కు తెలుసు ఆయన చిత్తశుద్ధి ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసు రాష్ట్రం రాకముందే సంక్షేమ పథకాలపై ఆలోచించారు తెలంగాణకు కేసీఆర్ను శాశ్వత సీఎం చేయాలి నమస్తే తెలంగాణతో మంత్రి జగదీశ్రె�
షాబాద్, ఏప్రిల్ 26 : దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హన్మనాయక్ తండాలో వీరాంజనేయస్వామి దేవాలయం �
సూర్యాపేట : విద్యుత్ అంశంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రలు పరాకాష్టకు చేరుకొని తెలంగాణ ప్రజల గొంతు నొక్కుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా తన వైఫల్యాలను కప్పిప
టీఆర్ఎస్ పార్టీలోకి వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తల చేరికలు వెల్లువలా సాగుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పలు పార్టీల నాయకులు కార�