నల్లగొండ : అధునాతన వ్యవసాయ విధానాలను ఎంచుకోవడంలో రైతులు ముందు వరుసలో ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉండేలా వ్యవసాయ అధికారులు సంస�
బీజేపీతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉన్నదని, ఆ పార్టీతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఆదరణ లేదని పేర్కొన్న మంత్రి.. ఆ పార్టీని
హైదరాబాద్ : బీజేపీతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని, ఆ పార్టీతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అమెరికాలో జరుగుతున్న తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాస
ధాన్యం దిగుబడిలో తెలంగాణ టాప్ మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్కు చెక్ ఉచిత విద్యుత్తు అందిస్తున్నది మనరాష్ట్రమే వాషింగ్టన్లో మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, మే 27: ‘ఎనిమిదేండ్లలోనే అన్ని రంగాల అభివ�
వాషింగ్టన్ : వరి దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ను మించి పోయిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆ ఘనత సీఎం కేసీఆర్దేనని ఆయన కొనియాడారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి వర్
విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నాయకులు సూర్యాపేట టౌన్, మే 25: గులాబీ జెండాయే అందరికీ అండ అని, సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రనికి శ్రీరామరక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని వ
సూర్యాపేట : గులాబీ జెండాయే అందరికి అండ అని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గత ఎనిమిదేండ్లుగా రా
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట మండలం టేకుమట్ల, పెన్పహాడ్ మండల కేంద్రంలో సోమవారం చౌడమ్మ-లింగమంతుల జాతరలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ
సూర్యాపేట : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా ఆత్మ�
వర్రె రాఘవులు ఉపాధ్యాయుడిగా సమాజం కోసం పనిచేస్తూనే కుటుంబాన్ని మరింత చక్కగా తీర్చిదిద్దారని, ఆయన స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. సమాచార హక�
కరోనా మహమ్మారి కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మనోరమ హో�
నల్లగొండ : నల్లగొండ పట్టణంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. నల్లగొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పలు పనులను పరిశీలించారు. అనంతరం వల్లభ రావు చెరువు, పానగల్ ఉదయ సముద్రం, మి�
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రూ.820కోట్లతో నియోజకవర్గం అంతటా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సాగర్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని రాష�
నల్లగొండ : ఈ నెల 14న నల్లగొండ జిల్లాలో ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించనున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా బహి�