నల్లగొండ : జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. బుధవారం మర్రిగూడ, మునుగోడు నాంపల్లి, చండూరువిస్తృతంగా పర్యటించారు. మర్రిగూడ మండలం ఖుదాభక్షపల్లి �
విద్యుత్తు పనుల స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లను (ఎస్ఎస్ఆర్) 25 నుంచి 30 శాతం మేర పెంచేందుకు టీఎస్ఎస్పీడీసీఎల్ అంగీకరించింది. విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి చొరవతో తెలంగాణ కాంట్రాక్టర్స్ అసోసి
హైదరాబాద్ : కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని, అటువంటి పసిగుడ్డు గొంతు నులిమేందుకు మోదీ సరార్ కుట్రలు పన్నుతోందని మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ను కాదని కమలనా�
‘తెలుగు సినిమా సత్తా నేడు ప్రపంచానికి తెలిసిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్గారు సినీరంగానికి పూర్తిస్థాయిలో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అందరిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాకు ‘సమ్మతమే’ అనే టైటిల్ను
నల్లగొండ : పోటీ ప్రపంచంలో యువతకు ఆకాశమే హద్దు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధి అంటే ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే అన్న నానుడి నుంచి యువత బయటకు రావాలని సూచించా
సూర్యాపేట : వరి వంటి సంప్రదాయ పంటలకు బదులుగా వాణిజ్య పంటల సాగుతో రైతులు భారీ లాభాలు పొందాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని పెన్ పహాడ్ మండలం అనంతారం ఎక్స్ రోడ్, మెర్సకుంట �
సూర్యాపేట : జిల్లాలోని పెన్ పహాడ్ మండలం అనంతారం క్రాస్ రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అలాగే వైనతేయ రెస్ట�
సూర్యాపేట : విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సమస్య చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడి సమస్య తెలుసుకుని చలించిపోయారు. వారి కుంటుంబానికి కొండంత అండగా నిలిచారు. వెంట�
సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రానికి దివంగత ఆచార్య జయశంకర్ సార్ ఐకాన్ లాంటి వారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవిత చరమాంకం వరకు అవిశ్రాంతంగా పోరాటం చేసిన యోధుడు అ�
సూర్యాపేట : గ్రామ దేవతల ఆరాధనతో గ్రామాలు సుభిక్షంగా ఉంటున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో యాదవుల ఆరాధ్యదైవమైన గంగ �
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో అమలౌతున్న ఈ-నామ్ విధానం పలు రాష్ర్టాల మార్కెట్లకు మార్గదర్శంగా నిలుస్తుంది. గతంలో రైతులు మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యం టెండర్లు పూర్తి అయి కాంటాలు వేసుకొని డబ్బులు తీస�
సూర్యాపేట : దేశ రక్షణలో మిలటరీ పాత్ర అమోఘమని, వారు సరిహద్దుల్లో కాపలాగా ఉండడంతోనే మనం ఇంతటి ప్రశాంత వాతావరణంలో జీవనం కొనసాగిస్తున్నామని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అలా�
దేశం కోసం ప్రాణాలర్పించిన కర్నల్ సంతోష్బాబు త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అశువులు బాసిన మహా వీరచక్ర దివ�
సూర్యాపేట : ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీలో, ప్రభుత్వాలో కాదు.. ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం యావత
సూర్యాపేట : దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు చరిత్రలో చిరస్మరణీయుడిగా నిలిచి పోతారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అసువులు బాస�