వరుస వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అభినందించారు. ఐదు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నా, ఉధృతి పెరిగినా గోడ కూలి ఇద్దర�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ.. ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఉండబోదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. వందేండ్లల
సూర్యాపేట : అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అలర్ట్గా ఉండాలని మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై �
సూర్యాపేట పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుందామని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 23వ వార్డు పరిధి రాజీవ్నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేయ�
సూర్యాపేట : బక్రీద్ పర్వదినం త్యాగానికి ప్రతీక అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. బక్రీద్ పరవదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేటలో జరిగిన వేడుకల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గ
దేశ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి సాదాగా వచ్చి.. సీదాగా వెళ్లిపోయాడని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్
డబుల్ ఇంజిన్ వస్తే ఇక మద్దెల దరువే! గుజరాత్, బీజేపీ రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి కేంద్ర అభివృద్ధి పథకం ఒక్కటైనా ఉన్నదా? విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నిలదీత సూర్యాపేట టౌన్, జూలై 4: ‘కేంద్రంలోని బీ�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్గా ఎదిగిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర
దళిత బంధుతో రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ పథకం ఆర్థిక అసమానతలను, అంతరాలను రూపుమాపి దేశంలో సామాజిక �
జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితోపాటు నల్లగొండ, నకిరేకల్ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య సోమవారం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనే దేశంలో డబుల్ ఇంజిన్ పాలన వస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. పరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ, అమిత్షా ప్రసం�
కని పెంచేది తల్లిదండ్రులైతే.. ఆపదలో వైద్యం అందించి పునర్జన్మను ప్రసాదించే దేవుళ్లు వైద్యులని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. కరోనా కాలంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా ప్�
గుజరాత్ నమూనా అంటే దేశాన్ని చీకట్లోకి నెట్టడమేనా? విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి మునుగోడు, జూన్ 29: కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్
నల్లగొండ : గుజరాత్ నమూనా అంటే దేశాన్ని చీకట్లోకి నెట్టడమా? అని మోదీ సర్కార్ పై విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్ ప్రభుత్వం వ్యవసాయానికి కేవలం ఆరు గంటల మాత్రమే విద్యుత్ను స�