హైదరాబాద్ : తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు (84) మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి
యాదాద్రి భువనగిరి : కార్పొరేట్కు దీటుగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి మండలం తుక్కుపురం గ్రామంలో మన ఊరు- మన �
క్షేత్రస్థాయిలో కార్యాచరణకు శ్రీకారం ఏపీ సరిహద్దుల్లో చెక్పోస్టులు ఆంధ్రా నుంచి వచ్చే ధాన్యం లారీలు వెనక్కి గన్నీ బ్యాగుల సేకరణపై దృష్టి.. మిల్లర్ల నుంచి వెనక్కి తేచ్చేలా ప్లాన్ ట్రాన్స్పోర్టు కాం�
సూర్యాపేట, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసేందుకు ఎన్ని కోట్లు అయినా వెచ్చిస్తామని సీఎం కేసీఆర్ అత్యంత సాహసోపేత, చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని విద్యుత్ శాఖ �
సూర్యాపేట : దేశం ఐక్యంగా ముందుకు పొంతుందంటే అది డా. బాబా సాహెబ్ అంబేద్కర్ వల్లే అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. రాజ్యంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముందు చూపువల్లే న�
యాసంగి ధాన్యం కొనే వరకు బీజేపీ ప్రభుత్వాన్ని వదిలేది లేదు హోంమంత్రి మహమూద్ అలీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రాష్ట్ర నాయకులు దొంగాట ఆడుతుండ్రు సీఎం కేసీఆర్ కంఠంలో ఊపిరి ఉన్నంత కాలం రైతులకు అన్యాయం జరగదు రై
నల్లగొండ : తెలంగాణ రైతులకు ఎలాంటి నష్టం జరగనివ్వం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నల్లగొ�
దళితుల్లో విప్లవాత్మక మార్పు కోసమే అమలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి రామన్నగూడెంలో లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ సూర్యాపేట రూరల్, ఏప్రిల్ 6 : దేశంలోనే గొప్ప పథకం దళితబంధు అని, దళ�
రాజ్భవన్ను, గవర్నర్ను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని బీజేపీ చూస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వ్యవస్థల ప్రతిష్ఠలను దిగజార్చటమే బీజేపీ విధానంగా మారిందని ఆగ�
సూర్యాపేట : రాజ్యాంగ పదవుల పట్ల తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోదీతో సమావేశం అనంతరం గవర్నర్ తమిళిసై సౌందర్ రా�
విద్యుదుత్పత్తి కోసం నాగార్జునసాగర్నుంచి తాము నీటిని వినియోగించడం లేదని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు చిల్లరగా వ్యవహరిస్తున్నదని విద్యుత్శాఖా మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డ�
కేంద్రం మెడలు వంచి వడ్లు కొనిపిస్తాం మరో ఉద్యమానికి ఇది తొలిమెట్టు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి రైతు పండించిన పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర �
సూర్యాపేట : కేంద్రంలోని బీజేపీ తన దుష్ట రాజకీయాల కోసం తెలంగాణ రైతులను ముంచే కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటు అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆహార భద్రత చట్టం ప్రకారం దేశంలో ప�
తెలుగు సంవత్సరం శుభకృత్కు ఘన స్వాగతం పలికిన ప్రజలు ఆలయాల్లో పూజలు, పంచాంగ శ్రవణాలు ఉగాది పచ్చడి పంపిణీ, కవి సమ్మేళనాల సందడి వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు తెలుగింట నూతనత్వం, నవ్య
సూర్యాపేట : తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు రుణాల నిలిపివేతపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉచిత విద్యుత్ సరఫరాపై కూడా కేంద్రం కు�