ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సీపీఆర్ శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ‘కంటివెలుగు’ కార్యక్రమం రోజూ లక్షల మందిలో సంతోషాన్ని నింపుతున్నది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో చేపట్టిన ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతున్నది.
మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గం ప్రగతిపథాన దూసుకుపోతున్నది. ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రత్యేక చొరవతో దాదాపు రూ. 200 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 లక్షల మందికి కండ్ల పరీక్షలు పూర్తి చేసినట్టు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు
‘తల్లీ ఆరోగ్యం జాగ్రత్త’, ‘చెల్లీ దవాఖానకు వెళ్లిరా’, ‘అక్కా వైద్య పరీక్షలు చేయించుకో?’ అంటూ మహిళలకు గుర్తు చేసేవారెవరు? ఆ బాధ్యత తెలంగాణ సర్కారు తీసుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారు. ఇదే ఆరోగ�
జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకుని గాయాలైన బాధితులకు ప్రథమ చికిత్స, అత్యవసర సేవలు అందించేందుకు క్రిటికల్ కేర్ యూనిట్ను సంగారెడ్డి జిల్లా దవాఖానలో ప్రారంభించుకున్నామని ఆర్థిక,
Harish Rao | ‘కేంద్రం కొనకపోతే మనకు కేసీఆర్ ఉన్నాడు. యాసంగి రైతులకు అన్యాయం జరుగనివ్వడు. బాయిల్డ్రైస్ కొనుగోలుమీద ఒకవేళ కేంద్రం మొరాయిస్తే.. రైతును ఆదుకొనేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.
Tamilisai | మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నది పచ్చి నిజం. పైగా మెడికల్ కాలేజీల విషయంలో ఒక్కో కేంద్రమంత్రి ఒకో విధంగా మాట్లాడటం బాధాకరం. ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు అం�
సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి పాలియేటివ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఆత్మీయ చికిత్స అందుతున్నది. అవసరమైతే సిబ్బందే ఇంటికి వెళ్లి వైద్యం చేసి వస్తున్నారు.
‘ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్బంగా ఒక రోజు ముందుగానే యాదగిరిగుట్టకు సీఎం కానుక అందింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని గుట్టలో వంద పడకల ప్రభుత్వ దవాఖానకు భూమిపూజ చేయడం సంతోషంగా ఉంది’
ప్రముఖ అష్టావధాని, వాస్తు, జ్యోతిష పండితుడు, భూగర్భ జల నిపుణుడు, అనంతసాగర్ సరస్వతీ దేవాలయ నిర్మాణకర్త సిద్దిపేట పట్టణానికి చెందిన అష్టకాల నరసింహరామశర్మ (80) బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.
శాసనసభలో గురువారం ప్రభుత్వ శాఖల పద్దులపై చర్చ జరుగనున్నది. తొలిరోజు 12 శాఖల పద్దులపై చర్చించి, సభ ఆమోదం తెలుపనున్నది. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల అనంతరం మధ్యాహ్నం నుంచి పద్దులపై చర్చను ప్రారంభించనున్నారు. ఆ�
తమ ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, ప్రస్తుత బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.6,229 కోట్లు కేటాయించిందని ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
పల్లె, పట్నంలో కేసీఆర్ మార్క్ అభివృద్ధి
సకల రంగాలు సమున్నతం.. సకల జనుల సంక్షేమం.. పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతి రథం మరింత వేగం అందుకొనే ఇంధనం.. సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ స్వరూపం ఇద�