రాష్ట్ర వైద్య రంగంలో అనేక అద్భుత కార్యక్రమాలు చేసుకొని, చాలా పురోగమించాం. ఒక్క మాటలో వివరించాలంటే 2014లో వైద్యరంగానికి బడ్జెట్ కేటాయింపులు రూ.2,100 కోట్లు మాత్రమే. 2023-24లో కేటాయింపులు రూ.12,367 కోట్లు. దీన్ని బట్టే �
పచ్చకామెర్ల తోబాధపడుతూ అస్వస్తతకు గురైన తెలంగాణ కవి, గాయకుడు గిద్దె రామనర్సయ్యకు మంత్రి హరీశ్రావు ఆపన్న హస్తం అందించారు. పది రోజులుగా ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్
పదేండ్లలో వందేండ్ల అభివృద్ధి సిద్దిపేటలో జరిగిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట విపంచి కళా నిలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన
Gangula Kamalakar | బీసీ కుల వృత్తుల వారికి రూ.లక్ష సాయం అందించే పథకానికి సంబంధించిన విధి విధానాలను సోమవారం ఖరారు చేయనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
‘ఇంటికి వెలుగు ఇల్లాలు.. ఆ ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే.. మన ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా ఆరోగ్యం, సంక్షేమానికి పెద్దపీట వేశారు’ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు �
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీ�
రాష్ట్రంలోని బోధన దవాఖానల్లో సేవలు అందించేందుకు 34 స్పెషాలిటీ విభాగాల్లో ఒకేసారి 1,061 మందికి పోస్టింగ్లు ఇచ్చామని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు.
వైద్యారోగ్య శాఖలో మరో 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమితులు కానున్నారు. సోమవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వారికి నియామకపత్రాలన�
రాష్ట్రంలో కుల వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులాలవారిని ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. కులవృత్తులు చేస్తున్నవారికి ర�
దూరాభారమైన హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, పేదల చెంతకే డయాలసిస్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సోమవారం ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ర�
రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైన న్యూట్రీషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో హైదరాబాద్ నగరంలోనూ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. గర్భిణులకు సంబంధించిన డేటా సేకరణ, పంపిణీ చేసే �
సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు బలహీన వర్గాలను పట్టించుకోలేదని, బీఆర్ఎస్ సర్కార్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి ప�
రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ తెలంగాణపై వివక్ష ప్రదరిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం చర్యలు తిప్పికొట్టాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు.
ఆదివారం సిద్దిపేట జిల్లాలో మహారాష్ట్రకు చెందిన 150 మంది రైతుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. జిల్లాలో రైతువేదికలు, వ్యవసాయ మార్కెట్లను, నూతన కలెక్టరేట్ భవనాలను పరిశీలించింది.