ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గురువారం జిల్లాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో జి�
జమిలి అయినా, జంబ్లింగ్ అయినా, ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్దే హ్యాట్రిక్ గెలుపు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. కేసీఆర్కు ముఖ్యమంత్రిగా మూడోసారి పట్టం కట్టాలని తెలంగాణ ప్రజలు ఎప్పుడో సెల�
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ) చైర్మన్గా డాక్టర్ మధుశేఖర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్యశాఖ
నాడు కన్న కలలు నేడు నిజమవుతున్నాయని.. సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేటకు ఒక్కొక్కటిగా అన్నీ చేసుకున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
అన్ని వర్గాలను ఆదుకునే ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు అని, వచ్చే ఎన్నికల్లో పదికి పది సీట్లు గెలుస్తామని మంత్రి హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా మెదక్లో ఏర్పాట్లను �
రాష్ట్రంలో ప్రైవేటుకు దీటుగా సర్కారు దవాఖానలను తీర్చి దిద్దుతున్నామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మహేశ్వరంలో రూ.4 కోట్లతో 30 పడకల దవాఖాన, ఆక్సీజన్ ప్లాంటును రాష్ట�
: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు లబ్ధి చేకూర్చేందుకు నూతన హెల్త్స్కీంను ప్రవేశపెడతామని మంత్రి హరీశ్రావు హామీనిచ్చినట్టు పీఆర్టీయూ నేతలు తెలిపారు.
రేషన్ డీలర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీలర్ల కమీషన్ను పెంచుతూ నిర్ణ యం తీసుకున్నది. ప్రస్తుతం టన్ను బియ్యంకు రూ.900లుగా ఉన్న కమీషన్ను రూ.1,400 లకు పెంచింది.
తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. అప్పుల కట్టడిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు.
ఒకప్పుడు చెరువుల్లో ఒక పూటంతా పట్టినా ఒక్క చేపా దొరికేది కాదు. నేడు అవే చెరువుల్లో అలా వెళ్లి ఇలా కిలోల కొద్ది చేపలు పట్టుకొస్తున్నారు మత్స్యకారులు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఏపీ చెరువుల్లో పెంచ
Harish Rao: రాష్ట్రవ్యాప్తంగా రైతు బంధు పండుగ మొదలైనట్లు మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ పదకొండవ విడుత రైతు బంధు రైతుల ఖాతాల్లో పడింది. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు. 22,55,081 మంది రైతులకు ఇవాళ ఒక్క రోజే ర�
మంచిర్యాలలో రూ.1.25 కోట్లతో నిర్మించిన టీ-డయాగ్నోస్టిక్ డిస్ట్రిక్ హబ్ ప్రారంభోత్స వానికి సిద్ధమైంది. రెండు అంతస్థుల్లో కార్పొరేట్కు దీటుగా అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేయగా, 134 రకాల రోగ నిర్ధారణ పరీక్�
తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబిస్తూ రూపొందించిన ‘మెర్క్యురియల్ రైజ్ ఆఫ్ తెలంగాణ’ పుస్తకం బాగున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రశంసించారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన విజయాలు, జరుగుతున�
ప్రపంచంలోనే అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతున్న అరుదైన ప్రదేశాల్లో తెలంగాణ ఒకటని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో చక్కని గ్రీన్ కవర్ ఉన్నదని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
వచ్చే ఏడాది నాటికి విద్యుత్తును అమ్మే స్థాయికి తెలంగాణ చేరుకుంటుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నా రు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అంధకారం ఖాయం అన్న చోటే వెలుగులు జిలుగులతో విరాజిల�