రాష్ట్రంలో గొర్రెల కాపరులకు రెండో విడత గొర్రెల యూనిట్ల కొనుగోలుకు దాదాపు రూ.600 కోట్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
కేంద్ర పథకాల పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని తెలంగాణపై కేంద్రం మంత్రి నిర్మలాసీతారామన్ అసత్యాలు మాట్లాడారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఏయే పథకం మార్చామో చెప్పాలని ఆయన డిమా�
తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారమన్ ప్రధానిస్థాయిన దిగజార్చేలా మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. మ�
దుబ్బాకలో కొత్తగా 1,804 మందికి పింఛన్లు మంజూరు చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కారుదేనని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో 1,804 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన
దేశంలో బీజేపీ పాలనను పక్కకు పెట్టిందని, ప్రతిపక్షాలనే టార్గెట్ చేసిందని మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టి
నల్లగొండ జిల్లాకేంద్రంలో బుధవారం నుంచే కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను ప్రారంభించాలని కలెక్టర్ను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. నల్లగొండ ప్రభుత్వ జనరల�
వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. వచ్చే నెల రోజులు ఎంతో కీలకమని చెప్పారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలు, ట్రైబల్
బీపీ, షుగర్లాంటి అసంక్రమిత వ్యాధుల నివారణకు తెలంగాణ సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఐడియా క్లినిక్స్ డాక్టర్ సుధాకర్�
ఆరు రోజులనుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్రావు సూచించారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద�
సిద్దిపేట బస్టాండ్ తెలంగాణ ఉద్యమానికి అడ్డా అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన మోడల్ బస్ స్టేషన్ను ఆదివారం ఆయన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాన
మంత్రి హరీశ్రావు మరోసారి తన మానత్వం చాటుకున్నారు. తాను వెళ్తున్న మార్గంలో రోడ్డు ప్రమాదం జరుగగా, కాన్వాయ్ ఆపి, క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. వైద్య సేవల కోసం వారిని దవాఖానకు పంపించారు.
రాష్ట్రంలో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) స్క్రీనింగ్ను ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేయాలని అర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. రోగ నిర్ధారణ అయిన వారికి అవసరమైన మందు