తెలంగాణ సుభిక్షం కోసం సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రాజెక్టులను కూలగొడుతామని హెచ్చరిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
కాకతీయ సంస్కృతితో పాటు చారిత్రక వారసత్వాన్ని భవిష్యత్తరాలకు అందించేందుకు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
సీఎం కేసీఆర్ హయాంలో.. బీఆర్ఎస్ పాలనలో నారాయణఖేడ్ నియోజకవర్గం తలరాత పూర్తిగా మారిపోయిందని విద్య, వైద్యం,విద్యుత్తో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర�
మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడా యి. ఉదయాన్నే ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తు లు సాయంత్రం వేళ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేసి దీక్ష విరమ�
Mahabubabad | మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో 24 గంటల్లో 19 కాన్పులు చేసినట్లు గైనకాలజిస్ట్ హెచ్వోడీ డాక్టర్ వెంకట్రాములు తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు మొ
తొమ్మిది సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు చరిత్ర సృష్టించబడిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్రావు ట్వీట్ చేశారు. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన సందర్భాన్ని మంత్రి ట్విటర్లో �
తెలంగాణలో నిరుపేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్ అన్నారు. దేశం మొత్తం త�
రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతిఏడాది బడ్జెట్లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు.
Harish Rao | రాష్ర్టానికి మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఆమె రాష్ర్టానికి వచ