సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా తాగు,సాగునీటికి తీవ్రంగా గోసపడ్డదని, కరువు, కాటకాలతో కొట్టుమిట్టాడిన ఈ ప్రాంతం నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మారుతున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీ�
నారాయణఖేడ్,అందోల్ నియోజకవర్గాల్లో లక్షా అరవైఐదు వేల ఎకరాలకు సాగునీరందిం చడమే లక్ష్యంగా రూ.1,774 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న బసవేశ్వర ఎత్తిపోతలకు తొలి అడుగు పడనున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి హరీశ్ రావు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుత పాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితర సాధ్యుడని అన్నారు. సిద్దిపేట సిగలో వెలుగులు నింపిన పున్నమి చంద్రుడు.
రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణను దేశంలో నంబర్ వన్గా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ జన్మదినం కానుకగా యాదగిరిగుట్టకు 100పడకల ఏరియా ఆస్పత్రి పనులు చేపడుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థి�
యాదాద్రి భువనగిరి జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జిల్లాకు ఒక మెడికల్ కళాశాల మంజూరు చేసింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు గురువారం యాదగిరి గుట్టలో 100 పడకల దవాఖాన నిర్మాణాని�
సీఎం కేసీఆర్ను యువత ఆదర్శంగా తీసుకొని క్రికెట్లో జాతీయస్థాయికి ఎంపికై సత్తాచాటాలని, క్రికెట్ అంటే మెట్రో నగరాలకే పరిమితం కాదని, మన ప్రాంతంలో సైతం అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారని నిరూపించాలని ఆర్థి�
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్-3ని జిల్లా కేంద్రంలోని జయశంకర్ స్టేడియంలో సినీ నటుడు నాటి, క్రికెటర్ అంబటి రాయుడుతో కలిసి ఆర్థికశాఖ మంత్�
Minister Harish Rao | సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్టలో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. యాదగిరిగుట్టలో గురువారం రూ.45కోట్లతో 100 పడకల ఆసుపత్
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం సతీసమేతంగా కొండపైకి చేరుకున్న మంత్రి హరీశ్ యాదాద్రీశునికి ప్రత్యేక ప�
రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్ విద్యార్థుల మెస్చార్జీలను త్వరలోనే పెంచుతామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు భరోసా ఇచ్చారు.