రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వినూత్న ఆలోచనలతో వైద్యరంగానికి నూతనోత్తేజం తీసుకొస్తున్నారు.
‘భూసారాన్ని కాపాడుకుంటేనే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లేనని, చెత్తను వెల్త్ ఆఫ్ వేస్ట్గా మార్చుకోవడం సిద్దిపేట మున్సిపాలిటీ గొప్పతనం.. భూమిత్ర అంటే భూమికి మిత్రులుగా మారాలి. మనిషి ఆరోగ్యానికి భూమి�
ఉమ్మడి రాష్ట్రంలో వైద్యసేవలు అధ్వాన్నంగా ఉండేవి. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు, గిరిజనేతరులకు వైద్యం అందాలంటే కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. వాగులు, వంకలు దాటి చికిత్స చేయించుకోవాల్సిన దుస్థిత�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంటలకు నీరందించటానికి రైతన్నలు కంటతడి పెట్టుకోగా స్వరాష్ట్రంలో నేడు పుష్కలంగా పంటలకు తడి నీరు అందుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ తీసుకొంటున్న చర్యలతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30 శాతం నుంచి 61 శాతానికి పెరిగాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలను అందుబాటులోకి తెచ్చి
Minister Harish Rao | మాతా శిశు మరణాల విషయంలో తెలంగాణ మెరుగైందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ పాతబస్తీలోని పేట్లబురుజు మెటర్నిటీ ఆస్పత్రిలో నిర్వహించిన ఇన్ఫెక్�
రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్రావు చెప్పారు. ఇవాళ హైదరాబాద్లోని పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో జర
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా శివాజీ అందరినీ ఆదరించేవాడని, ఒక క్రమశిక్షణతో పలు రాజ్యాలను జయించి ఆదర్శంగా నిలిచారన్నారు.
కరువు కాలంలో గోదావరి జలాలు పారుతాయని ఎప్పుడైనా అనుకున్నారా..? ఎక్కడో ఉన్న గోదారమ్మ మన చేగుంటకు వచ్చి ఇక్కడి ప్రజల పాదాలు కడుగుతున్నామంటే సీఎం కేసీఆర్ దీక్షా దక్షతకు నిదర్శనమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మం
సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణంలో నిత్యం ప్రతి ఇంటి నుంచి సేకరిస్తున్న తడి, పొడి చెత్తతో తయారైన సేంద్రి య ఎరువును సిద్దిపేట బ్రాండ్ కార్బన్ టైట్స్ పేరుతో మార్కెట్లోకి రానున్నదని ఆర్థిక, వైద�
రాష్ట్రంలో నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, చేపలు ఫుల్లు.. అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణకు, ప్రజలకు రంది లేదని వ్యాఖ్యానించారు.