సీఎం కేసీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టును ఒక సదుద్దేశంతో మొదలుపెట్టారని, ఆ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు.
బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నిండా ముంచిన బీజేపీని (BJP) ముంచాలని ప్రభులు చూస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలను కేంద్రంలోని ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వం
వసతి గృహాల్లో ఆశ్రయం పొందుతూ ఉన్నత విద్యనభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు చెల్లించాల్సిన మెస్, కాస్మోటిక్ చార్జీలను 25 శాతం పెంచాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
Minister Harish Rao | హైదరాబాద్ : కార్డియాక్ అరెస్టు( Cardiac Arrest ) ఎవరికైనా రావొచ్చు.. అది రావడానికి సమయం, సందర్భం లేదు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) పేర్కొన్నారు.
MP Santosh Kumar | తన జీవితంలో పెట్లబుర్జు హాస్పిటల్కు ప్రత్యేక స్థానం ఉందని ఎంపీ సంతోష్కుమార్ అన్నారు. తాను పుట్టిన పెట్లబుర్జు దవాఖాన అభివృద్ధికి గతంలో ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.కోటి కేటాయించారు. ఇందులో భ�
ఇండ్ల స్థలాలు, సంబంధిత అంశాల పరిష్కారంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగుతున్నది.
ఏజాతి మనుగడైనా అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడంపైనే ఆధారపడి ఉంటుందని, మన ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకోక పోతే మన అస్తిత్వానికి ముప్పు తప్పదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు
Korutla | గతంలో కిడ్నీ సంబంధిత బాధితులు డయాలసిస్ చేయించుకునేందుకు నరకం చూడాల్సి వచ్చేది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఒక్కో సిట్టింగ్కు వేలకు వేలు వెచ్చించ�
జీవో 58, 59 ద్వారా క్రమబద్ధీకరించిన ప్రభుత్వ భూములకు సంబంధించి పట్టాలను మంబోజిపల్లి గ్రామానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు మంత్రి హరీశ్రావు ఆదివారం పంపిణీ చేశారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ బీసీ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తూ నిధులు ఇవ్వటం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. మోదీ సర్కార్కు అదానీ, అంబానీల సంక్షేమమే ముఖ్యమని