తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తీపి కబురు అందించింది. సెర్ప్, మెప్మా సంఘాల్లోని సభ్యులకు 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకుగాను వడ్డీలేని రుణాలు విడుదల చేస్తున్నట్లు మంత్రి �
Minister Gangula | ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని మహిళలకు ఉచితంగా సమగ్ర వైద్యారోగ్య పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌ�
NIMS | హైదరాబాద్ : హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రి జాతీయ రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో 15 కిడ్నీ మార్పిడి( Kidney Transplant ) శస్త్ర చికిత్సలు నిర్వహించింది. దేశంలో ఒకే నెలలో అత్యధిక కిడ్నీ మార్పిడులు చేసిన ప్ర�
Minister Harish Rao | సీఎం కేసీఆర్ (CM KCR) మహిళా సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి పట్టణంలో జిల్లా సమాఖ్య దుకాణాల సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్లు (Nutrition kit)అందించనున్నామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ఒక్క విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలో ఎనిమిది మెడికల్ కాలేజీ, హాస్పిటళ్లను ప్రారంభించుక�
Minister Harish rao | ధరణి (Dharani) పోర్టల్తో సులభంగా, వేగవంతంగా పనులు జరుగుతున్నామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా భూమి క్రయవిక్రయాలు చేయొచ్చని తెలిపారు. పైసా ఖర్చులేకుండా ఇంటికే పట�
పేదల సుస్తీని నయం చేసే బస్తీ దవాఖానలు నేడు దోస్తీ దవాఖానలుగా మారాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం దుబ్బాక పట్టణంలో వంద పడకల దవాఖానలో డయాలసిస్ సెంటర్,
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సోమవారం సంగారెడ్డిలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆయా ఏర్పాట్లను కలెక్టర్ డాక్�
వనపర్తి జిల్లాలో కృష్ణమ్మ మరింత పరుగులు పెట్టనున్నది. సాగునీటి జలాలను ఒడిసిపట్టేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు.
Minister Harish Rao | తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియమకాల కోసం జరిగిన చారిత్రాత్మక ఉద్యమం నుంచి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Minister
Minister Harish Rao | మెడికల్ కాలేజీ (Medical College)ల విషయంలో కేంద్ర (Center) తెలంగాణ (Teleangana)కు అన్యాయం చేసిందన్నది పచ్చినిజమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు (Minister Harish Rao) అన్నారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదిక�
Harish Rao | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి ఈ నెల 8 నుంచి శ్రీకారం చుడుతున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రతి మహిళ �
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాల, వసతిగృహానికి తొలి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే సంగారెడ్డిలో మెడికల్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి.
మహిళలు వ్యాధుల బారిన పడకుండా వారికి ముందస్తుగా పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఈ నెల 8న మహిళా దినోత్సవం నాడు వంద ఆరోగ్య మహిళా కేంద్రాలు ప్రారంభించనున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, �