తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం చెల్లించిందని ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
సంగారెడ్డి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కు అరుదైన గౌరవం దక్కింది. కలెక్టరేట్లో మెరుగైన పాలన, నిర్వహణ, భద్రత, పర్యావరణ పరిరక్షణ చేస్తున్న కృషిని గుర్తించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండైర్డెజేషన�
శాసనసభ ముందుకు ఆదివారం ద్రవ్య వినిమయ బిల్లు రానున్నది. ఈ నెల 6న ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో 2023-24 బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం వల్లే పాలమూరు వాసులు వలసలు పోయారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రాజెక్టులు తమ హయాంలోనే నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను త�
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రత్యేక కృషి, పట్టణ ప్రజల సహకారంతో తూ ప్రాన్ పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రాఘవేందర్గౌడ్ అన్నారు.
ఈ ఏడాది నుంచి మెదక్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని, తరగతులను ప్రారంభిస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప్రకటించారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర�
వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. 60 ఏండ్లలో చేయని పనిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేండ్లలో చేసి చూపించారని తెలిపారు.
హైదరాబాద్ వంటి మహానగరాలకే పరిమితమైన ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలన్నది రాష్ట్ర సర్కార్ లక్ష్యం. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్లలో ఐటీ హబ్లను నిర్మించారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అడుగడుగునా వివక్షకు గురైందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్లో పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. గత పాలకులకు.. ప్రస్తుతం కేసీఆర్కు చాలా తేడా ఉందని తెలిపారు
బడ్జెట్ అంటే చిట్టాపద్దు కాదు, గుండెగుండెకు ఆత్మబలాన్ని నింపే బ్యాలెన్స్షీట్ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖమంత్రి హరీశ్రావు సుదీర్ఘ ప్రసంగంలో తేల్చిచెప్పారు.