రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో జిల్లా ఆదర్శంగా నిలుస్తున్నది. టెన్త్ ఫలితాల్లో కూడా గత సంవత్సరం మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఈసారి కూడా ఎలాగైనా జిల్లా మొదటి స్థానంలో రావాలని అధికారులు
సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఏటా ‘సీఎం కేసీఆర్ కప్' పేరిట సిద్దిపేట నియోజకవర్గ స్థాయిలో మంత్రి హరీశ్రావు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు.
minister harish rao | ఉద్యోగులకు ఒక శాతం చందాతో కూడిన నగదు రహిత ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) అమలుచేస్తామని బడ్జెట్లో ప్రకటించడంపై టీఎన్జీవో కేంద్రం సంఘం హర్షం వ్యక్తంచేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శాతం చందాతో కూడిన నగతు రహిత ఆరోగ్య పథకాన్ని అమలుకు అసెంబ్లీలో ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి హరీష్ రావుకు టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తె
రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా పాలమూరు ఐటీ టవర్ను ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు జిల్లా ప్రజలకు తీపి కబురు చెప్పారు.
సకల జనుల ‘సంక్షేమమే’ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరోమారు బడ్జెట్ను రూపొందించింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మేళవింపు చేసుకుంటూ, సబ్బండ వర్గాలకు సమన్యాయం చేస్తూ భారీగా నిధులు కేటాయించింది.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పైసా ఖర్చు లేని పటిష్ఠమైన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) ప్రకటించింది.
అభివృద్ధి.. సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది.. అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యం ఇస్తూ తనదైన విజన్తో పద్దుకు రూపకల్పన చేసింది.
అసెంబ్లీలో అత్యధిక సమయం బడ్జెట్ చదివిన ఆర్థిక శాఖ మంత్రిగా హరీశ్రావు రికార్డు సాధించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు 11 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఇందులో ఒకటి ఓట్ ఆన్ అకౌంట్ కాగా మిగిలినవి ఫుల�
ఉద్యోగ అభద్రత, శ్రమదోపిడీకి నిలువెత్తు నిదర్శనమైన కాంట్రాక్ట్ వ్యవస్థకు చరమగీతం పాడుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏప్రిల్ నెల నుంచి క్రమబద్ధీక
రాష్ట్రంలో స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు వార్షిక బడ్జెట్లో రాష్టప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇక నుంచి స్థానిక సంస్థలకు ప్రభుత్వం నుంచి విడుదల చేసే నిధులను నేరుగా ఆయా సంస్థల బ్యాంకు �
ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఈ నెల 10న ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు.