రాష్ట్రంలో సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సీఎం కేసీఆర్ మానవీయ ఆలోచనా విధానానికి ఈ బడ్జెట్ అద్దం పట్టిందని చెప్పారు.
‘సారల్యం శక్తిం పక్షౌ పచ్ఛతి’- చిత్తశుద్ధి ఉంటే మన శక్తికి రెక్కలు వస్తాయి అన్నారు పెద్దలు. అసలే కొత్త రాష్ట్రం! తెలంగాణ ఏర్పడకముందు, ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురై వెనుకబడి ఉన్నది. అయినా ప్రగతిపథ�
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఏప్రిల్ నుంచి పేస్కేల్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రా�
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో క్రీడలకు సముచిత ప్రాధాన్యం లభించింది. ఆర్థిక మంత్రి హరీశ్రావు 2023-24 సంవత్సరానికి క్రీడలకు రూ.134.80 కోట్లు కేటాయించారు.
మిషన్ భగీరథ పథకం మరో చరిత్ర సృష్టించింది. ఈ ప్రాజెక్టును అంచనా వ్యయం కంటే 18% తక్కువ వ్యయంతో పూర్తి చేశారు. దీనిని రూ.44,933.66 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించారు.
రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి ఓరుగల్లుకు అత్యధిక ప్రాధాన్యత దక్కింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు మరింత వేగంగా అభివృద్ధి జరిగేలా తాజా బడ్జెట్లో కేటాయింపులు ఉ
రాష్ట్ర బడ్జెట్లో జిల్లాపై వరాల జల్లు కురిసింది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శాస న సభలో ప్రవేశపెట్టిన వార్షిక పద్దులో ఓరుగల్లుకు అధిక ప్రాధాన్యం కల్పించారు.
Basti Dawakhana |బస్తీల్లో సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన ‘బస్తీ దవాఖానలు’ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో మరో 100 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్రావు
Minister Dayakar Rao | తెలంగాణ బడ్జెట్ పల్లెకు పట్టం కట్టిందని, ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
Telangana Budget | అన్ని వర్గాల కలలను సాకారం చేసేలా, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బడ్జెట్ 2023-24ను రూపొందించారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభివర్ణించారు.
Telangana Budget | నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్ జెన్ కో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పనులు చివరిదశకు వచ్చాయని ఆర్థిక మంత్రి హరీశ్రావు తన బడ్
Telangana Budget | నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది అని హరీశ్రావు స్పష్టం చేశారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామల మాగాణంగా సాక్షాత్కరిస్తున్నద�
ఆర్థిక మంత్రి హరీశ్ రావు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90,396 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు. ఇందులో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారు.