అన్ని కులాలను గౌరవించి సిద్దిపేటలో వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా కుల సంఘ భవనాలు నిర్మించినట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
భావితరాలకు అష్టకాల నరసింహ రామ శర్మ జీవిత చరిత్ర మార్గదర్శకం కావాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మృతి అవధానానికి, ఆధ్యాత్మిక సాహిత్య రంగాలకు తీరని లోటని చెప్పారు.
ప్రజా వైద్య సేవలు మెరుగపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. దీనిలో భాగంగా జిల్లా కేంద్రాల్లోని దవాఖానలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అవసరమైన వసతులు కల్పిస్తున్నది.
ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అడ్డగోలుగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నదని మంత్రి హరీశ్రావు విమర్శించారు.
బస్తీ దవాఖానలు అనతికాలంలో దోస్తీ దవాఖానలుగా మారాయని, కోటి మందికిపైగా వైద్యసేవలు అందించాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. బస్తీ దవాఖానలతో వైద్యం పేదలకు మరింత చేరువైందని తెలిపారు.
ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ, శాసనమండలి ఆమోదం తెలిపాయి. ఆదివారం శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లును సీఎం కేసీఆర్, శాసనమండలిలో ఆర్థికమంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టులకు ఈ నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. బస్తీ దవాఖానల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం అమలుచేస్తామన్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగినున్నాయి. చివరిరోజైనా నేడు ఉభయసభల్లో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరుగనుంది. శాసనసభ ఆమోదించిన బిల్లులు, అంచనా వ్యయంపై మండలిలో చర్చకు రానున్నాయి.
ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న సామూహిక వివాహాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి, ఆమోదించిన యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బిల్లును వెంటనే పాస్ చేయాలని గవర్నర్ తమిళసైకి ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మ
రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఇప్పటికే టీ డయాగ్నోస్టిక్స్ సేవలు అందుతున్నాయని, మరో రెండు నెలల్లోగా మిగతా 11 జిల్లాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించార�
ఆకస్మిక వరదలతో నీట మునిగిన కాళేశ్వరం పంపులను ప్రభుత్వం నయాపైసా ఖర్చులేకుండా సంబంధిత ఏజెన్సీలతో ముందు కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం పునరుద్ధరించిందని ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు.