తెలంగాణను అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కావాలో, అభివృద్ధిని అడ్డుకునే కాంగ్రెస్, బీజేపీ కావాలో ప్రజలు ఆలోచించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 20, 21, 2వ డివిజన్లలో శుక్రవా
Minister Gangula Kamalakar | తెలంగాణ ఆవిర్భావం తరువాత కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) పేర్కొన్నారు.
పదేళ్ల కాలంగా జరుగుతున్న అభివృద్ధి కొనసాగడంతో పాటు మరింత అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఖచ్చితంగా రావాలని బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తన నియోజకవర్గమైన కరీంనగర్లో సోమవారం విస్తృతంగా పర్యటించారు. స్వయంగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి సంక్షేమ పథకాల చెక్కులు, ప్రొసీడింగ్ కాపీలు అందించి వారి అభిమానాన్
గత పాలకులు దళితులను కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే చూశారని, కానీ, సీఎం కేసీఆర్ దళితబంధును ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి కుటుంబాల్లో వెలుగులు పంచుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగ�
Minister Gangula | తెలంగాణ సాధన కోసం తన మంత్రి పదవిని సైతం త్యజించిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. 90 సంవత్సరాల వయసులో తెలంగాణ సాధన కోసం గడ్డకట్టే చలిలో ఢిల్లీలో ఉద్యమం చేసిన ఘనత ఆయనది. ఆ మహనీయుడి సేవలు తెలంగ
అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో మనమే ఆదర్శంగా ఉన్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడి పథకం ఒక్కటైనా ఉన్నదా? అన్ని ప్రశ్నించారు. రాష్ట్రం�
దశాబ్ద కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని.. ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే మళ్లీ గెలిచి అభివృద్ధిని కొనసాగిస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర బీస
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫార్మసీ కాలేజీ ఎదురుగా ఉన్న రాశి వనంలో మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ, నగర మేయర్ వై సునీల్రావు, కలెక్టర్ బీ గోపి, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక
వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు తమ అభ్యర్థిత్వాలను ఖరారు చేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం
దేశంలోనే అతిపెద్ద వార్ మెమోరియల్ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, టూరిజం మంత్రి శ్రీనివాస్గౌడ్, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపా�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి పల్లె, గ్రామం, పట్టణాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటే స్థలాలను ముగ్గులు వేసి
గొప్ప గొప్ప కవులు, కళాకారులు సాహితీవేత్తలకు పుట్టినిల్లు కరీంనగర్ జిల్లా అని, జానపదానికి, ఉద్యమానికి పెట్టింది పేరు అని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు తెరుచుకున్నాయి. లబ్ధిదారులకు బుధవారం రేషన్ సరుకులను డీలర్లు పంపిణీ చేశారు. పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం రేషన్ డీలర్ల జేఏసీ నేతలతో జరిపిన చర్యలు సఫలం క�